House Arrest

  • Home
  • సిఐటియు నాయకులు సుధారాణి గృహ నిర్భంధం

House Arrest

సిఐటియు నాయకులు సుధారాణి గృహ నిర్భంధం

Apr 6,2024 | 11:04

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మిమ్స్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ … నెలలు తరబడి ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు. శనివారం మిమ్స్‌…

సిపిఎం చిలకలూరిపేట పట్టణ కార్యదర్శి గృహనిర్బంధం

Mar 17,2024 | 21:48

ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : సిపిఎం చిలకలూరిపేట పట్టణ కార్యదర్శి పి వెంకటేశ్వర్లును పోలీసులు ఆదివారం గృహ నిర్బంధం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట…

ప్రభుత్వానికి ‘సిపిఎం’ అంటే ఎందుకంత భయం : కె.లోకనాధం

Mar 7,2024 | 15:19

ప్రజాశక్తి-అనకాపల్లి : సీఎం జగన్‌ అనకాపల్లి పర్యటన నేపథ్యంలో సీపీఎం నేతలను నిర్భందం చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు…

తిరుపతిలో పోలీసుల బీభత్సకాండ – పేదలపై దౌర్జన్యం – సిపిఎం నేతలు హౌస్‌ అరెస్ట్‌

Feb 27,2024 | 21:19

కరకంబాడి (తిరుపతి) : కరకంబాడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కబ్జాదారులను వదిలి పేదలపై వైసిపి ప్రభుత్వం ప్రతాపం చూపిస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుండే పోలీసులు తిరుపతిలోని కరకంబాడిలో…

పేదల ఇండ్ల కోసం పోరాటం – సిపిఎం నాయకుల గృహనిర్బంధం

Feb 26,2024 | 10:40

ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : పేదలకిచ్చే ఇండ్లను సుదూర ప్రాంతాల్లో కాకుండా వారికి ఉపాధి కలిగే ప్రాంతాల్లోనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ … నిరసన చేపట్టిన సిపిఎం నేతలను…

సిఎం వస్తే సిపిఎం నేతల నిర్బంధమా..?

Feb 21,2024 | 11:05

ఆగ్రహించిన సిపిఎం ప్రజాశక్తి-విశాఖ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖ వస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.…

CPS: విజయగౌరి హౌస్ అరెస్టు

Feb 4,2024 | 07:58

ప్రజాశక్తి-బొబ్బిలి : సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ అమలు చేయాలని విశాఖలో నేడు నిర్వహిస్తున్న సాగర సంగ్రామ సభకు వెళ్లకుండా యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరిను పోలీసులు…

వైఎస్సార్‌సిపి సభలు పెట్టుకుంటే సిపిఎంపై ఆంక్షలా?

Feb 3,2024 | 17:33

ఏలూరులో జిల్లా నాయకుల హౌస్‌ అరెస్టులకు సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన ప్రజాశక్తి-విజయవాడ : ఈరోజు దెందులూరులో వైఎస్సార్‌సిపి ‘‘సిద్దం’’ సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్న సందర్భంగా ఏలూరులో…

అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు

Dec 29,2023 | 21:21

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులపై విరుచుకుపడ్డారు. ఎటువంటి నోటీసులూ…