అభివృద్ధి – సంక్షేమం -చేసి చూపించాం
– అధర్మంపై ధర్మ యుద్ధానికి సిద్ధం కండి – నంద్యాల సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి :ఐదేళ్ల తమ పాలనలో ప్రతి…
– అధర్మంపై ధర్మ యుద్ధానికి సిద్ధం కండి – నంద్యాల సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి :ఐదేళ్ల తమ పాలనలో ప్రతి…
ప్రజాశక్తి – గోనేగండ్ల (కర్నూలు) : బంగారం, డబ్బు కోసం నానమ్మను మనవడు కడతేర్చిన ఘటన కర్నూలు జిల్లా గోనేగండ్ల మండలంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు…
కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపనలో సిఎం జగన్ బనగానపల్లెలో ‘ఇబిసి నేస్తం’ మూడో విడత నిధులు విడుదల ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు…
ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ :అనంతపురం నగరంలో తాగునీటి కోసం రోడ్డెక్కారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం నిరసన తెలిపారు. ప్రధాన…
ప్రజాశక్తి -కర్నూలు క్రైమ్ :కర్నూల్ నగరంలో నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో ప్రైవేటు వాటర్ ట్యాంకర్ ఆటోను ఢీకొని పలువురుకు తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కల్లూరు…
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ :పంట నష్ట పరిహారం, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు.…
-రైలుఇబ్బంది పడ్డ ప్రయాణికులు ప్రజాశక్తి-రాయదుర్గం :యశ్వంతపూర్ నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గం మీదుగా కారటగి మధ్య ప్రతిరోజూ తిరిగే ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం వేకువజామున 4:40 గంటలకు…
– ఉధృతంగా స్వతంత్ర, సంయుక్త పోరాటాలు – ఎఐకెఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే పిలుపు – కర్నూలులో ఉత్తేజంగా ప్రారంభమైన ఆలిండియా కిసాన్ సభ కౌన్సిల్ సమావేశాలు…
రేపటి నుంచి ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశం – ముస్తాబైన కర్నూలు ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : రైతాంగ మేథోమధనానికి రంగం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా…