Narasapuram

  • Home
  • నరసాపురంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ప్రారంభం

Narasapuram

నరసాపురంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ప్రారంభం

May 6,2024 | 10:29

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : నరసాపురం నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు సోమవారం ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శ్రీ వైన్‌ కళాశాలలో ఆడిటోరియం పక్కన 5 బూత్‌…

నరసాపురంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ నాయకుల రోడ్‌ షో

May 4,2024 | 12:32

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : దేశంలో అన్ని వర్గాల ప్రజలకు బిజెపి తీరని అన్యాయం చేసిందని నరసాపురం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కేబీఆర్‌ నాయుడు…

భారత చైతన్య యువజన పార్టీ నరసాపురం అసెంబ్లీ అభ్యర్థి గా ఆకుల వెంకట స్వామి

Apr 10,2024 | 08:32

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా) : భారత చైతన్య యువజన పార్టీ నరసాపురం అసెంబ్లీ అభ్యర్థి గా ఆకుల వెంకట స్వామి పేరు ప్రకటించారు. ఆ పార్టీ అధ్యక్షుడు…

చిలకలూరిపేట సభ భద్రత వైఫల్యాలపై ఎలక్షన్ కమీషన్ దర్యాప్తు చేయాలి

Mar 19,2024 | 17:14

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): చిలకలూరిపేటలో జరిగిన సభ భద్రత వైఫల్యాలపై ఎలక్షన్ కమీషన్ దర్యాప్తు చేయాలని రాష్ట్ర మహిళ కమీషన్ మాజీ సభ్యురాలు,తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు…

నరసాపురం డీఎస్పీగా గంటి శ్రీనివాసరావు

Mar 12,2024 | 12:46

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : నరసాపురం డీఎస్పీగా గంటి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈయన ఇప్పటి వరకు విజయవాడ ట్రాఫిక్‌ డీఎస్పీ గా పనిచేస్తున్నారు. నరసాపురం డీఎస్పీ కె.రవి…

జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

Feb 22,2024 | 15:37

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): జనసేనలో చేరుతానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. గురువారం ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.…

నరసాపురంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రుల పర్యటన

Feb 20,2024 | 13:34

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రాజేంద్రనాధ్‌ మంగళవారం ఉదయం…

జెఇఇ మెయిన్స్‌లోమెరిసిన తెలుగు తేజాలు

Feb 14,2024 | 08:43

ఫలితాలు విడుదల 23 మందికి 100 శాతం స్కోరువారిలో ముగ్గురు ఎపి విద్యార్థులు న్యూఢిల్లీ : జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఇఇ) మెయిన్స్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు…

నరసాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం సైకిల్‌ ర్యాలీ

Feb 13,2024 | 11:21

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : కరువు, తుఫాన్లు వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్స్‌ సబ్సిడీ, పంటల బీమా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘము ఉపాధ్యక్షుడు…