Pakistan

  • Home
  • హర్యానాలో పాక్‌ గూఢచారి దేవేంద్రసింగ్‌ అరెస్ట్‌

Pakistan

హర్యానాలో పాక్‌ గూఢచారి దేవేంద్రసింగ్‌ అరెస్ట్‌

May 17,2025 | 10:52

హర్యానా : భారత్‌-పాకిస్థాన్‌ ఘర్షణల సమయంలో పాకిస్థాన్‌ సైన్యానికి, దాని గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి కీలక సమాచారం అందించినందుకు హర్యానాలో దేవేంద్రసింగ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌…

అమెరికాలో రోడ్డు ప్రమాదం

May 13,2025 | 23:58

ఒక విమానం కూడా ధ్వంసమైంది : పాకిస్తాన్‌ లాహోర్‌ : భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో తమకు జరిగిన నష్టాలను పాక్‌ వెల్లడిస్తోంది. ఈ నెల 7వ…

ఆ రెండు రోజులూ… భయం… టెన్షన్‌…!

May 13,2025 | 05:10

మా కాలేజీ మెస్‌ ఎప్పటిలా రాత్రి 8 గంటలకి కాకుండా 9 గంటలకి మొదలవుతుందని మే ఏడవ తేదీన వాట్సాప్‌లో మెసేజ్‌ వచ్చింది. భారత్‌-పాక్‌ యుద్ధ సన్నాహాల్లో…

ఉగ్రవాద శిబిరాలు తుడిచిపెట్టాల్సిందే

May 13,2025 | 00:18

పాకిస్తాన్‌కు ప్రధాని తీవ్ర హెచ్చరిక ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తరువాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగం’ కవ్వింపు చర్యల నిరోధానికి డిజిఎంఓల మధ్య చర్చలు ఢిల్లీ: ‘బతికి బట్టకట్టాలనుకుంటే ఉగ్రవాద…

Operation SINDOOR – పీవోకే లో భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సక్సెస్ : భారత సైన్యాధికారులు

May 12,2025 | 15:35

న్యూఢిల్లీ : పీవోకే లో భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమయ్యిందని భారత సైన్యాధికారులు వెల్లడించారు. భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ … త్రివిధ దళాల డీజీఎంవోలు…

జైసల్మేర్‌ టార్గెట్‌గా పాక్‌ దాడులు..

May 10,2025 | 13:26

జైసల్మేర్‌ : జైసల్మేర్‌ టార్గెట్‌గా పాక్‌ దాడులకు పాల్పడుతోంది. దీంతో అధికారులు, భద్రతాదళాలు అప్రమత్తమై జైసల్మేర్‌లోని ప్రజలను ఉదయం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు, ఆర్మీ…

భద్రతా వలయంలో షార్‌

May 10,2025 | 13:12

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : భారత్‌,పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో షార్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భద్రత దృష్ట్యా అణువణువు పర్యవేక్షిస్తున్నారు. దీంట్లో భాగంగా శనివారం…

చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

May 10,2025 | 10:02

ఢిల్లీ : భారత్‌ -పాక్‌ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు యత్ర…

ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పిరికివాడు

May 9,2025 | 22:26

పాక్‌ ఎంపి తీవ్ర వ్యాఖ్యలు ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రజలు, నేతలు, సైన్యం భారత్‌ దాడులతో బెంబేలెత్తుతున్న వేళ…పాకిస్తాన్‌ పార్లమెంట్‌ సభ్యుడే ఏకంగా ఆ దేశ ప్రధానిపై…