పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనల హోరు
– ఉక్కుపాదంతో అణిచేస్తున్న పోలీసులు శ్రీనగర్ : ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్ కొరతను వ్యతిరేకిస్తూ పాక్ ఆక్రమిత కాశ్మీరీ (పిఒకె)లో ప్రజాందోళనలు మిన్నంటుతున్నాయి. కొద్ది రోజులగా…
– ఉక్కుపాదంతో అణిచేస్తున్న పోలీసులు శ్రీనగర్ : ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్ కొరతను వ్యతిరేకిస్తూ పాక్ ఆక్రమిత కాశ్మీరీ (పిఒకె)లో ప్రజాందోళనలు మిన్నంటుతున్నాయి. కొద్ది రోజులగా…
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి పాకిస్థాన్కు చెందిన డ్రోన్ ప్రవేశించింది. దీని కదలికలను గమనించిన బిఎస్ఎఫ్ జవాన్లు వెంటనే అప్రమత్తమై…
టీ20 వరల్డ్కప్-2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టు న్యూ జెర్సీని రివీల్ చేసింది. మ్యాట్రిక్స్ జెర్సీ’ 24 పేరుతో పీసీబీ బోర్డ్ తమ కొత్త…
లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పిసిబి) 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలను ప్రకటించింది. కరాచీ, లాహోర్, రావల్పిండిలో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు పిసిబి చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం ఓ…
లాహోర్ : మూడుసార్లు ప్రధానిగా వ్యవహరించిన పాకిస్తాన్ ముస్లింలీగ్ (ఎన్) నేత నవాజ్ షరీఫ్ వచ్చే నెల 11న తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ఆయనను…
ఏడుగురు కస్టమ్స్ అధికారుల కాల్చివేత ఇస్లామబాద్ : పశ్చిమ పాకిస్థాన్లో గుర్తు తెలియని సాయుధులు రెచ్చిపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ఏడుగురు కష్టమ్స్ అధికారులను కాల్చి చంపారు. మూడు…
ఇప్పటికి 87మంది మృతి పాకిస్తాన్ : పాకిస్తాన్లో భారీ వర్షాలకు ఇప్పటికి 87 మంది మృతి చెందారు. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు వరదలొచ్చాయి.…
పాకిస్తాన్ : పాకిస్తాన్లో భారీ వర్షాలకు ఇప్పటికి 87మంది మృతి చెందారు. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు వరదలొచ్చాయి. పలుచోట్ల ఇండ్లు కూలాయి. పిడుగులుపడ్డాయి.…
పాక్ ప్రభుత్వానికి సింధ్ హైకోర్టు ఆదేశాలు కరాచీ : సోషల్ మీడియా ఫ్లాట్ఫాం ఎక్స్ (గతంలో ట్విటర్)పై సస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలని, వారంలోగా దీనిని పునరుద్దరించాలని పాకిస్తాన్ హోం…