palanadu

  • Home
  • ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి : దీపక్ మిశ్రా

palanadu

ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి : దీపక్ మిశ్రా

Apr 11,2024 | 17:35

ప్రజాశక్తి-పల్నాడు : రానున్న సార్వత్రిక ఎన్నికల విధులలో పోలీస్ సిబ్బంది నిష్పక్షపాతంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలని పోలీస్ ప్రత్యేక పరిశీలకులు విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా…

గుండెపోటుతో విద్యార్థి మృతి

Apr 11,2024 | 00:19

ప్రజాశక్తి – నాదెండ్ల (పల్నాడు జిల్లా) : గుండెపోటుతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని సాతులూరులో బుధవారం జరిగింది. మృతుని…

బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌ల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : జెసి

Apr 2,2024 | 14:54

ప్రజాశక్తి-పల్నాడు : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఇంటిగ్రేటెడ్‌ బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌, విజయపురి సౌత్‌ను , 101 మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి,…

బొప్పూడి సభకు ఏర్పాట్లు

Mar 15,2024 | 15:04

ప్రజాశక్తి-బొప్పూడి : పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలంలో బొప్పూడిలో టిడిపి-జనసేన-బిజెపి కూటమి సభ ఏర్పాట్లు ముమ్మరంగా  జరుగుతున్నాయి. యువనేత నారా లోకేష్ నేతృత్వాన 13కమిటీల సభ్యులు నిర్విరామంగా…

చిలకలూరిపేటలో మల్లెల మద్దతుదారుల నిరసన

Mar 13,2024 | 21:35

రాజేష్‌ నాయుడును కొనసాగించాలని డిమాండ్‌ ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసిపి కార్యకర్తలు బుధవారం ఆందోళనకు దిగారు. చిలకలూరిపేట సమన్వయకర్తగా…

10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Feb 20,2024 | 15:54

పరీక్షల నిర్వహణపై అధికారులతో ఇంచార్జ్ రెవిన్యూ అధికారి సమీక్ష.. ప్రజాశక్తి-పల్నాడు : వచ్చే నెల 18 నుండి నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా…

నరసరావుపేటలో భారీగా నగదు, బంగారం స్వాధీనం

Feb 13,2024 | 16:45

ప్రజాశక్తి- నరసరావుపేట(పల్నాడు) : నరసరావుపేటలో మంగళవారం భారీగా నగదు, బంగారం పట్టుబడింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇద్దరు వ్యక్తులు రైలులో ఎటువంటి బిల్లులు లేకుండా…

అమరావతి, అచ్చంపేట ఇసుక క్వారీలు తనిఖీ

Feb 13,2024 | 15:00

ప్రజాశక్తి-పల్నాడు : పల్నాడు జిల్లాలోని అమరావతి, అచ్చంపేట మండలాల్లోని మల్లాది, కోనూరు ఇసుక రీచ్‌లను కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి మంగళవారం పరిశీలించారు. ఇసుక అక్రమ తవ్వకాల…

పల్నాడులో కౌలు రైతు ఆత్మహత్య

Feb 7,2024 | 14:44

ప్రజాశక్తి-క్రోసూరు(పల్నాడు) : అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం దొడ్లేరు బుధవారం చోటు చేసుకుంది.…