ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు పరిశీలన : కలెక్టర్
ప్రజాశక్తి-పల్నాడు : పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సరళని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి…
ప్రజాశక్తి-పల్నాడు : పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సరళని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి…
– గ్రామాన్ని ఐదేళ్ల కిందట వదిలిన వారి ఇంట్లో బాంబులు, కత్తులు స్వాధీనం ప్రజాశక్తి – దుర్గి (పల్నాడు జిల్లా) :పోలింగ్ సమీపిస్తున్న వేళ పల్నాడు జిల్లా…
ప్రజాశక్తి-పల్నాడు : రానున్న సార్వత్రిక ఎన్నికల విధులలో పోలీస్ సిబ్బంది నిష్పక్షపాతంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలని పోలీస్ ప్రత్యేక పరిశీలకులు విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా…
ప్రజాశక్తి – నాదెండ్ల (పల్నాడు జిల్లా) : గుండెపోటుతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని సాతులూరులో బుధవారం జరిగింది. మృతుని…
ప్రజాశక్తి-పల్నాడు : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఇంటిగ్రేటెడ్ బోర్డర్ చెక్ పోస్ట్, విజయపురి సౌత్ను , 101 మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి,…
ప్రజాశక్తి-బొప్పూడి : పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలంలో బొప్పూడిలో టిడిపి-జనసేన-బిజెపి కూటమి సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. యువనేత నారా లోకేష్ నేతృత్వాన 13కమిటీల సభ్యులు నిర్విరామంగా…
రాజేష్ నాయుడును కొనసాగించాలని డిమాండ్ ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసిపి కార్యకర్తలు బుధవారం ఆందోళనకు దిగారు. చిలకలూరిపేట సమన్వయకర్తగా…
పరీక్షల నిర్వహణపై అధికారులతో ఇంచార్జ్ రెవిన్యూ అధికారి సమీక్ష.. ప్రజాశక్తి-పల్నాడు : వచ్చే నెల 18 నుండి నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా…
ప్రజాశక్తి- నరసరావుపేట(పల్నాడు) : నరసరావుపేటలో మంగళవారం భారీగా నగదు, బంగారం పట్టుబడింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇద్దరు వ్యక్తులు రైలులో ఎటువంటి బిల్లులు లేకుండా…