31 నుంచి సభాసమరం
– సార్వత్రిక ఎన్నికల ముందు ఇవే చివరి సమావేశాలు – ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరిసారిగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు…
– సార్వత్రిక ఎన్నికల ముందు ఇవే చివరి సమావేశాలు – ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరిసారిగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు…
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఎగువ సభలో ఆప్ మధ్యంతర నేతగా రాఘవ్ చద్దాను నియమించాలన్న ఆప్ అభ్యర్థనను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ తిరస్కరించారు. విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు…
న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రధాని మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్ బుధవారం విమర్శించారు. ప్రధాని మోడీ హయాంలో…
మోడీ పాలనలో దిగజారిన ప్రజావ్యవస్థ రాష్ట్రాలే నయమంటున్న పరిశీలకులు న్యూఢిల్లీ : గత వారం పార్లమెంట్ నుంచి ప్రతిపక్ష సభ్యులను బయటికి గెంటేసిన తర్వాత కొన్ని కీలక…
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే ఈ ఘటనతో పార్లమెంట్ భద్రత పై అనేక సందేహాలు తలెత్తాయి.…
బెంగళూరు : పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనకు సంబంధించి కర్ణాటకకు చెందిన మాజీ పోలీస్ అధికారి కుమారుడు అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు గురువారం తెలిపారు.…
ఢిల్లీ : పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా వివక్ష ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన చేపట్టారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ…
న్యూఢిల్లీ : లోక్సభ బుధవారం మరో ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేసింది. దీంతో సస్పెండ్కు గురైన మొత్తం సభ్యుల సంఖ్య 143కి చేరింది. కేరళ కాంగ్రెస్…
న్యూఢిల్లీ : ఉపరాష్ట్ర్రపతి జగదీప్ ధన్ఖర్ పట్ల తనకు చాలా గౌరవం వుందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి కళ్యాణ్ బెనర్జీ బుధవారం పేర్కొన్నారు. మిమిక్రీ అనేది ఓ…