బిజెపి ఎంపి, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
కర్నాటక : కర్నాటకలోని చామరాజనగర్కు చెందిన బిజెపి ఎంపి, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ (76) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి…
కర్నాటక : కర్నాటకలోని చామరాజనగర్కు చెందిన బిజెపి ఎంపి, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ (76) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి…
ఇంగ్లండ్ : ఇంగ్లండ్ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్వుడ్ (78) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా డెరిక్ తుదిశ్వాస విడిచారని తెలుస్తుంది. 1966-82 మధ్య ఇంగ్లండ్…
తమిళనాడు : ప్రముఖ కోలీవుడ్ సినీ నటుడు అరుల్మణి (65) గుండెపోటుతో కన్నుమూశారు. అరుల్ మణికి నిన్న రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను రాయపేట ప్రభుత్వాసుపత్రిలో…
గన్నవరం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు మూల్ఫూరు సత్యనారాయణ (101) మృతి చెందారు.…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తొలి తెలుగు న్యూస్ రీడర్గా తెలుగు ప్రజలకు సుపరిచితమైన శాంతి స్వరూప్ (74) శుక్రవారం కన్నుమూశారు. రెండు రోజుల క్రితం…
చెన్నై : ప్రముఖ తమిళ, తెలుగు నటుడు, కమెడియన్ గరిమెళ్ళ విశ్వేశ్వర రావు (62) మంగళవారం కన్నుమూశారు. గత రెండేళ్లుగా కేన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల…
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పాత మంగళగిరికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు మర్రి సాంబశివరావు (77) సోమవారం రాత్రి మృతి చెందారు. సాంబశివరావు కు భార్య, ఇద్దరు…
చెన్నై : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్ రచయిత శ్రీరామకృష్ణ (74) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.…