Prakasam District

  • Home
  • గుర్రం నాగయ్య మృతి

Prakasam District

గుర్రం నాగయ్య మృతి

Mar 21,2024 | 12:48

ప్రజాశక్తి-ప్రకాశం : గ్రామ సేవకుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుర్రం నాగయ్య మృతి చెందారు. బుధవారం సాయంత్రం నాగయ్య తన ఇంటి ముందు…

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించండి

Mar 20,2024 | 13:11

మార్కాపురం డి.ఎస్.పి. పి బాలసుందర్రావు  ప్రజాశక్తి-మార్కాపురం : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని మార్కాపురం డి.ఎస్.పి బాల సుందర్ రావు కోరారు.…

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి 

Apr 4,2024 | 14:26

ప్రతి యువతీ యువకులకు  ఏపీవో రాంబాబు పిలుపు ప్రజాశక్తి-మరిపూడి : 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని (SVEEP)…

‘చిలకలూరిపేట’ మృతునికి నివాళి

Mar 20,2024 | 11:33

ప్రజాశక్తి-చిలకలూరిపేట : చిలకలూరిపేట వద్ద జరిగిన ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తూ వినుకొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన రామడుగు మల్లికార్జున పార్థివదేహానికి యర్రగొండపాలెం…

వెంకటేశ్వర్లుకు సిపిఎం నేతల నివాళి

Mar 18,2024 | 13:26

ప్రజాశక్తి-టంగుటూరు: మండలంలోని ఎం నిడమలూరు గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు పిడుగురాళ్ల వెంకటేశ్వర్లు మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు,…

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

Mar 18,2024 | 21:28

ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశంజిల్లా) : ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్ధులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. పెద్దదోర్నాల మండలంలోని…

బస్టాండ్ లో పలు అభివృద్ధి పనులు

Mar 13,2024 | 11:49

ప్రజాశక్తి-శిoగరాయకొండ : శిoగరాయకొండలోని ఆర్టీసీ బస్టాండ్ లో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండపి సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. దాదాపు…

తొలి పాత్రికేయునికి నివాళి 

Mar 9,2024 | 11:42

ప్రజాశక్తి-మార్కాపురం : తొలి పాత్రికేయుడు, స్వాతంత్ర సమరయోధులు, పశ్చిమ ప్రాంతంలో తొలి పాత్రికేయులు ఓరుగంటి వేంకట రమణయ్య వర్ధంతి సందర్భంగా మార్కాపురం ప్రెస్ క్లబ్ ఆవరణలో ఉన్న…

మార్కాపురం వీధుల్లో కేంద్ర బలగాల మార్చ్

Mar 8,2024 | 16:18

ప్రజాశక్తి-మార్కాపురం : సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికలు అడుగులు వేస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు మార్కాపురంకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డీఎస్పీ బాల సుందర రావు…