మూడో వారంలోనూ మారకం నిల్వలు పతనం
న్యూఢిల్లీ : వరుసగా మూడో వారంలోనూ భారత విదేశీ మారకం నిల్వలు పడిపోయాయి. ఏప్రిల్ 26తో ముగిసిన వారంలో 2.4 బిలియన్ డాలర్లు క్షీణించి 637.9 బిలియన్లుగా…
న్యూఢిల్లీ : వరుసగా మూడో వారంలోనూ భారత విదేశీ మారకం నిల్వలు పడిపోయాయి. ఏప్రిల్ 26తో ముగిసిన వారంలో 2.4 బిలియన్ డాలర్లు క్షీణించి 637.9 బిలియన్లుగా…
న్యూఢిల్లీ : సంపన్నులపై పన్ను విధించడం ద్వారా మాత్రమే వృద్థి వేగాన్ని పెంచలేమని ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్…
న్యూఢిల్లీ : భారతదేశంలో కుటుంబ అప్పులు ఆల్టైమ్ గరిష్టస్థాయికి చేరాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023- 24 మూడవ త్రైమాసికంలో (Q3) భారతదేశ కుటుంబ అప్పులు …
ఉద్యోగ కల్పన లేకపోవడమే కారణం ఉద్యోగావకాశాలున్న రంగాల్లోనూ ఉపాధి కరువు విదేశాలకు వలస బాట పడుతున్న యువత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన…
జీవనోపాధిపై ఆందోళన 72% మంది ఆదాయాల్లో పతనం ధరలు పెరిగాయని 90% మంది వెల్లడి న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మెజారిటీ ప్రజలు తమ జీవనోపాధిపై ఆందోళన…
-ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ…
విశాఖలో ఏర్పాటు చేస్తామంటూ గతంలోనే లేఖ రాజధాని ఎక్కడంటూ నేడు ప్రశ్న శ్రీ ఎన్నికల వేళ వంచనా విన్యాసం ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో రాష్ట్రంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలని రిజర్వ్ బ్యాంక్…
దేశ వ్యాప్తంగా జనం విలవిల భారీగా పెరుగుతున్న ఖర్చులు పెరగని ఆదాయం ఆర్బిఐ కన్స్యూమర్ కాన్పిడెన్స్ సర్వే వెల్లడి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :…