178 మండలాల్లో వడగాడ్పులు
సాలూరులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా నిప్పుల కొలిమిని తలపించే రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం మొత్తం 61 మండలాల్లో అతి తీవ్రంగా…
సాలూరులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా నిప్పుల కొలిమిని తలపించే రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం మొత్తం 61 మండలాల్లో అతి తీవ్రంగా…
హైదరాబాద్ : రాష్ట్రంలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. బుధవారం ఏకంగా 20 మండలాల్లో 44 డిగ్రీలపైనే అత్యధిక…
హైదరాబాద్: ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కన్నా మంగళ, బుధవారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దీంతోపాటు రాష్ట్రానికి…
అమరావతి: భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. తెలంగాణలో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ ఏపీలో మాత్రం భానుడు ఠారెత్తిస్తున్నాడు. ఏపీలోని 16 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి..అత్యధికంగా నిడమానూరులో…
222 మండలాల్లో వడగాల్పులు విపత్తుల నిర్వహణ సంస్ధ ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 66మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 222 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం…
40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత లు ఎండలతో అల్లాడుతున్న ప్రజలు కర్ఫ్యూలను తలపిస్తున్న మెయిన్ రోడ్ లు ప్రజాశక్తి-రామచంద్రపురం : ఈ ఏడాది మార్చి నుండి ఎండలు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాటని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.…
అప్రమత్తంగా ఉండండి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎండలు తీవ్రమయ్యాయి. గురువారం పలు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా…
హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలోనే ఉష్ణోగ్రతలు పెరిగాయి. భానుడి భగభగలతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏప్రిల్ రాకముందే ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతోంది.…