United Nations

  • Home
  • మాజీ కల్నల్ హత్యపై మౌనమా..?

United Nations

మాజీ కల్నల్ హత్యపై మౌనమా..?

May 17,2024 | 12:46

ఇజ్రాయెల్‌ను విమర్శించడానికి కూడా వెనుకాడుతోన్న కేంద్రం ఢిల్లీ : గాజాలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌లో భాగమైన భారత మాజీ కల్నల్ వైభవ్ అనిల్ కాలే హత్యకు…

ఐరాస ఉగ్రవాద నిరోధక ట్రస్ట్‌ పండ్‌కి భారత్‌ ఐదు లక్షల డాలర్ల సాయం

May 8,2024 | 18:37

ఐరాస :    ఐరాస ఉగ్రవాద నిరోధక ట్రస్ట్‌ ఫండ్‌ (సిటిటిఎఫ్‌)కి భారత్‌ ఐదు లక్షల డాలర్లు (దాదాపు రూ.4,17,50,725 ) సాయం అందించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా…

ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు సభ్యత్వం

May 2,2024 | 23:56

 ఆశాభావం వ్యక్తం చేసిన భారత్‌ నూయార్క్‌ : ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నాలు పున:పరిశీలించబడతాయని, ఒక సభ్యురాలిగా మారేందుకు జరుగుతున్న…

ఐరాసలో కీలక సంస్థలకు భారత్‌ ఎన్నిక !

Apr 11,2024 | 00:07

న్యూయార్క్‌ : ఐక్యరాజ్య సమితికి చెందిన కీలకమైన సంస్థలకు భారత్‌ ఎన్నికైంది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణా బోర్డు (ఐఎన్‌సిబి) కు భారత్‌ నామినీ జగ్‌జిత్‌ పవాడియా తిరిగి…

కేజ్రీవాల్‌ అరెస్టుపై స్పందించిన ఐరాస

Mar 30,2024 | 08:36

ప్రజల హక్కుల రక్షణపై ఆశాభావం న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయన్న ఆశాభావాన్ని…

భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి : ఐక్యరాజ్యసమితి

Mar 29,2024 | 12:24

న్యూయార్క్‌ : భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్టిఫేన్‌ డుజారిక్‌ తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత్‌లో…

క్షామానికి అడుగు దూరంలో 5,76,000మంది 

Feb 29,2024 | 08:21

గాజాలో పరిస్థితులపై ఐరాస హెచ్చరిక  ఆహారం కోసం బారులు తీరినవారిపై విచక్షక్షణారహితంగా కాల్పులు న్యూయార్క్‌, గాజా : సైన్యం విచక్షణారహితంగా జరిపే యుద్ధంతో దిక్కుతోచని స్థితిలో వున్న పాలస్తీనియన్లకు…

కాల్పుల విరమణ అమలుకు కృషి చేయండి

Jan 16,2024 | 10:24

పాలస్తీనా రాయబారి పిలుపు కంపాలా(ఉగాండా) : మిలిటెంట్ పాలస్తీనా గ్రూప్ హమాస్‌తో 100 రోజుల యుద్ధం తర్వాత గాజాలో కాల్పుల విరమణను అమలు చేసేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి…

ఎల్‌ఇటి వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్‌ అబ్దుల్‌ మృతి :యుఎన్‌

Jan 12,2024 | 14:51

 జెనీవా :   లష్కరే తొయిబా (ఎల్‌ఇటి) వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్‌ అబ్దుల్‌ సలామ్‌ బుట్టావి మరణించినట్లు శుక్రవారం ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) ధృవీకరించింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం కస్టడీలో ఉన్న…