మతోన్మాదం దేశ సమైక్యతకు ప్రమాదం
అధికారం కోసం ప్రజల మధ్య బిజెపి చిచ్చు సుందరయ్య స్మారకోపన్యాసంలో బివి రాఘవులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ సమైక్యతకు మతోన్మాదం అత్యంత ప్రమాదకరమని సిపిఎం పొలిట్…
అధికారం కోసం ప్రజల మధ్య బిజెపి చిచ్చు సుందరయ్య స్మారకోపన్యాసంలో బివి రాఘవులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ సమైక్యతకు మతోన్మాదం అత్యంత ప్రమాదకరమని సిపిఎం పొలిట్…
వర్థంతి సభల్లో వక్తలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సిపిఎం అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్మించడం, ప్రజా సమీకరణలు చేసి…
ప్రజాశక్తి- రాజోలు (కోనసీమ) : భారత కమ్యునిస్టు ఉద్యమ నిర్మాత, కార్మిక, కర్షక, పేద ప్రజల ఆశజ్యోతి, మహౌన్నత వ్యక్తి, నిజాయతీ, నిబద్ధత, క్రమశిక్షణ, కు నిలువుటద్దం,…
తెలుగు జాతి స్ఫూర్తి ప్రదాత, ఆదివాసీల ఆరాధ్య నేత అల్లూరి సీతారామరాజు అమరుడై వందేళ్ళు అయ్యింది. అల్లూరి నేతృత్వంలో… ఆదివాసీల మౌలిక సమస్యల పరిష్కారం కోసం, బ్రిటిష్…
3వ వర్దంతి సభలో వక్తలు ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్ : సమాజాన్ని మార్చగలిగే ఆయుధమే కవిత్వమని..బాధితుల పక్షాన కవి కలంపోరు చేయాలని వక్తలు అన్నారు. నగరంలోని లలితకళా సమితిలో…
ప్రజాశక్తి-కమలాపురం(కడప) : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్ సివి రమన్ సైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీజీ జీవితంపై ఛాయ చిత్ర…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 77ఏళ్ల స్వతతంత్ర భారతావని మతస్వేచ్చ, వాక్కు స్వాతంత్య్రంలౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. గాంధీ…
ప్రజాశక్తి-అమరావతి : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ…
కొండపల్లి (ఎన్టిఆర్) : లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగాన్ని గాంధీ స్ఫూర్తితో కాపాడుకుందాం.. అని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్ సిహెచ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నేడు మహాత్మా…