vijayanagaram

  • Home
  • తల్లిదండ్రులను కత్తితో నరికి చంపిన కొడుకు

vijayanagaram

తల్లిదండ్రులను కత్తితో నరికి చంపిన కొడుకు

Feb 23,2024 | 13:03

బొండపల్లి (విజయనగరం) : తల్లిదండ్రులను కొడుకు కత్తితో నరికి చంపిన ఘటన శుక్రవారం విజయనగరంలోని బొండపల్లిలో జరిగింది. మండలంలోని బొండపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న డోల…

పోరాటాలే కాదు విద్యను ప్రోత్సహించడం లోను ముందుంటాం :ఎస్‌ఎఫ్‌ఐ

Feb 20,2024 | 16:01

 ప్రజ్ఞా వికాసం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లకి బహుమతులు ప్రధానం ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పదోవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రజ్ఞా వికాసం పరీక్షల్లో…

పట్టాలిచ్చిన వారికి హుదూద్‌ ఇళ్లు అప్పజెప్పాలి : సిపిఎం

Feb 20,2024 | 14:57

 హౌసింగ్‌ కార్యాలయం వద్ధ ధర్నా ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పట్టలిచిన వారికి హుదూద్‌ ఇల్లులు అప్పగించాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు.మంగళవారం హౌసింగ్‌…

బకాయిలు కోసం కలెక్టరేట్ ఎదుట జెఏసీ ధర్నా

Feb 20,2024 | 17:21

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు,ఉపాద్యాయులు ఇవ్వాల్సిన ఆర్ధిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎపి జె ఏ సి పిలుపులో భాగంగా జిల్లా జె…

ఫిబ్రవరి 20న విఎంసి వద్ద ధర్నాలో పాల్గొనండి : సిఐటియు

Feb 18,2024 | 16:22

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఫిబ్రవరి 20న విఎంసి వద్ద ధర్నాలో మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికుల పాల్గొని విజయవంతం చేయాలని అ యూనియన్ రాష్ట్ర…

సిపి ఎస్ ఉద్యోగులపై పోలీసులు నిర్భంధం

Feb 17,2024 | 16:56

చలో విజయవాడ కు వెళ్లనీయకుండా గృహనిర్బంధం,అరెస్టులు చేస్తున్న పోలీసులు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఓట్ ఫర్ సిపీఎస్, సిపిఎస్ మాకొద్దు, ఓ పి ఎస్ కావాలంటూ ఎపి…

జీతాలు ఇవ్వకుంటే బ్రతికేదెలా?

Feb 17,2024 | 14:26

 సమ్మె కాలపు జీతం, సంక్రాంతి కానుక, హెల్త్ అలవేన్సు , జీతాల బకాయిలు తక్షణమే చెల్లించాలి ఫిబ్రవరి 20న విఎంసి వద్ద ధర్నా ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :…

ఉద్యోగులు బకాయి డబ్బులను విడుదల చేయాలి : ఎపిజేఏసి

Feb 15,2024 | 17:40

 కలెక్టరేట్‌ ఎదుట నల్ల రిబ్బన్లతో నిరసన ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఎపి జెఏసి అధ్వర్యంలో…

బిజెపి కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం

Feb 15,2024 | 15:07

గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయండి కార్మిక, రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు పిలుపు.. నగరంలో బైక్ ర్యాలీ ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మోడీ…