vijayanagaram

  • Home
  • రైతులపై నిర్బంధాన్ని వ్యతిరేకించండి

vijayanagaram

రైతులపై నిర్బంధాన్ని వ్యతిరేకించండి

Feb 27,2024 | 16:01

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని,మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే రైతులపై పోలీసులతో బుల్లెట్ల…

బకాయి వేతనాల కోసం29న తాలూకా కేంద్రాల్లో ధర్నా : ఎపిటిఎఫ్‌

Feb 27,2024 | 14:58

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉద్యోగ,ఉపాద్యాయులు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేత చర్యలకు నిరసనగా ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 29న తాలూకా కేంద్రాల్లో ధర్నా…

పేదలకు ఉచిత బియ్యం పంపిణీ

Feb 27,2024 | 13:47

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యులు, కేఆర్‌ హెల్పింగ్‌ హాండ్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ బి.కాంతారావు యాదవ్‌ అధ్యక్షతన కే.ర్‌ హెల్పింగ్‌ హాండ్స్‌ ట్రస్ట్‌…

ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతిలేదు.. 6 కేంద్రాల్లో టెట్ పరీక్ష

Feb 26,2024 | 17:35

11530 మంది అభ్యర్థులు హాజరు టెట్ పరీక్ష పరిశీలకులు సబ్బారెడ్డి ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 27 తేదీ నుంచి మార్చ్ 6 తేదీ వరకు జిల్లాలో జరగనున్న…

స్టాప్‌ లైన్‌ ఈ చలానాలు రద్దు చేయాలి

Feb 26,2024 | 15:18

కలెక్టరేట్‌ వద్ద ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ధర్నా.. డిఆర్‌ఓకి వినతి ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్టాప్‌ లైన్‌ ఈ చలనాలు రద్దు చేయాలని రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌…

ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని,అభివృద్ధిని చూసి ఓటేయ్యండి : మంత్రి బొత్స

Feb 25,2024 | 15:25

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : వైసిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటేయ్యాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం వైసిపి విజయనగరం…

పరీక్ష కేంద్రాలు పర్యావేక్షించిన ఎస్‌పి

Feb 25,2024 | 14:59

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం జిల్లాలో ఫిబ్రవరి 25న వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్‌ 2 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను ఎస్‌పి ఎం.దీపిక తనిఖీ చేశారు.…

ఆటో, క్యాబ్‌ లపై ఈ చలనాలు రద్దు చేయాలి

Feb 24,2024 | 14:27

ఆలిండియా రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఫిబ్రవరి 26న కలెక్టరేట్‌ వద్ద ధర్నాను విజయవంతం చేయలని పిలుపు ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్టాఫ్‌ లైన్‌ వైలేషన్‌ పేరుతో…

అరెస్టులకు భయపడం.. సమస్యలను పరిష్కరించండి : మిమ్స్‌ ఉద్యోగులు

Feb 24,2024 | 10:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మిమ్స్‌ ఉదయం ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయకుండా ఉద్యోగులను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ మిమ్స్‌ ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ఉదయం…