yuvagalam padayatra

  • Home
  • ‘యువగళం’ ఎన్నో పాఠాలు నేర్పింది : లోకేష్‌

yuvagalam padayatra

‘యువగళం’ ఎన్నో పాఠాలు నేర్పింది : లోకేష్‌

Dec 21,2023 | 09:44

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : తాను చేపట్టిన యువగళం పాదయాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. యువగళం పాదయాత్ర…

విశాఖ చేరుకున్న చంద్రబాబు, బాలకృష్ణ

Dec 20,2023 | 13:26

ప్రజాశక్తి-విశాఖ: టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా బుధవారం సాయంత్రం…

నేడు ‘యువగళం’ విజయోత్సవ సభ

Dec 20,2023 | 09:21

-హాజరు కానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ -5 లక్షల మంది వస్తారని అంచనా ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి/భోగాపురం  :టిడిపి యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

యువగళం ముగింపు సభకు 5 ప్రత్యేక రైళ్లు : అచ్చెన్నాయుడు

Dec 19,2023 | 11:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యువగళం ముగింపు సభకు ఐదు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర…

నియంతృత్వంపై ప్రజాయుద్ధమే ‘యువగళం’

Dec 18,2023 | 22:16

 పాదయాత్ర ముగింపులో నారా లోకేష్‌  226 రోజులు.. 3132 కిలోమీటర్ల నడక ప్రజాశక్తి – గాజువాక, ఉక్కునగరం : విలేకరులు (విశాఖపట్నం)రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ నియంతృత్వంపై ప్రజా యుద్ధమే…

నేటితో ముగియనున్న టిడిపి యువగళం పాదయాత్ర : లోకేశ్‌తో కలిసి నడిచిన కుటుంబసభ్యులు

Dec 18,2023 | 13:07

విశాఖ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. నేడు విశాఖ శివాజీనగర్‌లో ప్రారంభించిన 226వ యువగళం పాదయాత్రలో…

లోకేష్‌ యువగళం నేటితో ముగింపు

Dec 17,2023 | 21:54

225 రోజుల్లో 3132 కిలోమీటర్లు సాగిన యాత్ర 20న విజయనగరంలో విజయోత్సవ సభ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం…

యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభకు ప్రత్యేక రైళ్లు

Dec 15,2023 | 15:33

అమరావతి: యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభకు టిడిపి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి 7 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ నెల…

గ్రూప్‌-1, 2 అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలి: లోకేశ్‌

Dec 14,2023 | 15:45

అమరావతి: గ్రూప్‌-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగార్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.…