అనంతపురం

  • Home
  • ఓటింగ్‌ యంత్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎం.గౌతిమి

అనంతపురం

ఓటింగ్‌ యంత్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎం.గౌతిమి

Dec 1,2023 | 21:52

ఓటింగ్‌ యంత్రాలపై అవగాహన కల్పించాలి     అనంతపురం కలెక్టరేట్‌ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ప్రతి ఒక్కరికీ విస్తతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎం.గౌతమి ఆదేశించారు.…

కౌలు రైతులకు రుణాలివ్వాలి

Dec 1,2023 | 21:51

బ్యాంకు అధికారితో మాట్లాడుతున్న కౌలు రైతుసంఘం నాయకులు ప్రజాశక్తి-బొమ్మనహాల్‌ మండలంలో కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగారెడ్డి, బాలరంగయ్య…

సామాజిక, ఆర్థిక, భూ సమస్యలు పరిష్కరించాలి

Dec 1,2023 | 21:50

సంతకాలు సేకరిస్తున్న కెవిపిఎస్‌ నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ రాష్ట్రంలో సామాజిక, హక్కులు ఆర్థిక, భూమి సమస్యలు పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర…

మంత్రికి సమ్మెనోటీసును అందిస్తున్న ఓబులు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు

Dec 1,2023 | 21:50

8 నుంచి అంగన్వాడీల నిరవధిక సమ్మె    కళ్యాణదుర్గం : న్యాయమైన సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 8వ తేదీ నుంచి…

ప్రజలకు అందుబాటులో ఉండాలి

Dec 1,2023 | 21:49

జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్‌ ప్రజాశక్తి-అనంతపురం క్రైం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ ఆదేశించారు. శుక్రవారం నగరంలోని…

ఓట్లు

Dec 1,2023 | 21:48

ఓట్ల కోట్లాట.!        అనంతపురం ప్రతినిధి : నాలుగేళ్లుగా ఓట్ల చేర్పులు, మార్పులపై ఎటువంటి హడావుడి లేదు. కాని ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో…

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

Dec 1,2023 | 13:02

ప్రజాశక్తి-రాయదుర్గం : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాయదుర్గం పట్టణంలో ర్యాలీ జరిగింది. రోడ్లు భవనాల శాఖ కార్యాలయం వద్ద ర్యాలీని ప్రభుత్వ విప్ కాపు…

కదిరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

Nov 30,2023 | 15:01

ప్రజాశక్తి-కదిరిటౌన్‌(అనంతపురం) : కదిరి పట్టణం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థునులకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను…

మహిళా సాధికారతే జగనన్న ధ్యేయం : మంత్రి

Nov 29,2023 | 20:56

మెప్మా స్టాల్స్‌ను ప్రారంభిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్‌ ప్రజాశక్తి-కళ్యాణదుర్గం రాష్ట్రంలోని ప్రతి మహిళా తమ స్వశక్తితో ఎదిగి ఆదర్శంగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని స్త్రీ, శిశు సంక్షేమ…