అనంతపురం

  • Home
  • నష్టపోయిన రైతును ఆదుకోండి : పుట్లూరు మండల సిపిఎం కమిటీ

అనంతపురం

నష్టపోయిన రైతును ఆదుకోండి : పుట్లూరు మండల సిపిఎం కమిటీ

Feb 7,2024 | 12:36

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : రైతు పండించిన ఉల్లి పంటకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. సదరు రైతు బ్రహ్మయ్య పొలాన్ని బుధవారం ఉదయం పుట్లూరు మండల సిపిఎం…

ఆఖరిదానిపై ‘అనంత’ఆశ..!

Feb 6,2024 | 21:27

     అనంతపురం ప్రతినిధి : వైసిపి ప్రభుత్వం ఈ ఐదేళ్ల పాలనకు సంబంధించి ఆఖరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మంగళవారం నాడు ఇంటీరియమ్‌ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ…

మున్సిపల్‌ కార్మికులను మోసం చేయొద్దు 

Feb 6,2024 | 21:25

కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు         అనంతపురం  : మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన హామీలను అమలు…

నల్లితెగులు నివారణకు ప్రత్యేక చర్యలు

Feb 6,2024 | 20:48

పొలాన్ని పరిశీలిస్తున్న డిఆర్‌సి టీం హెడ్‌ మద్దిలేటి ప్రజాశక్తి-ఉరవకొండ మిరప పంటకు సోగిన నల్లితెగులు నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిఆర్‌సి హెడ్‌ మద్దిలేటి సూచించారు. మంగళవారం…

విధ్వంసం తప్ప.. అభివృద్ధి శూన్యం

Feb 6,2024 | 20:47

విలేకరులతో మాట్లాడుతున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ప్రజాశక్తి-రాయదుర్గం రాష్ట్రంలో సిఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక విధ్వంసం తప్ప అధివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని మాజీమంత్రి, టిడిపి పోలిట్‌బ్యూరో…

ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి

Feb 6,2024 | 20:46

మాట్లాడుతున్న సిపిఎం మండల కన్వీనర్‌ మధుసూదన్‌ ప్రజాశక్తి-ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని సిపిఎం మండల కన్వీనర్‌, జిల్లా కమిటీ సభ్యులు రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం…

పాత పెన్షన్‌ పునరుద్ధరించే పార్టీకే మా మద్దతు : యుటిఎఫ్‌

Feb 6,2024 | 20:45

బుక్కరాయసముద్రంలో పోస్టర్లను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి-గుంతకల్లు పాత పెన్షన్‌ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చిన పార్టీకే త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు…

ఆశా కార్యకర్తల సమీక్ష

Feb 6,2024 | 13:50

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వైద్యశాలలో వైద్యులు ప్రవీణ్‌ కుమార్‌, సాదియాల ఆధ్వర్యంలో మంగళవారం వైద్యశాల పరిధిలోని ఆశా కార్యకర్తల సమీక్షా సమావేశం…

రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం : ఎంపీడీఓ రాముడు

Feb 6,2024 | 13:35

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులుపడకుండా, ఇంటి వద్దకే వైద్యాన్ని అందించడమే ఆరోగ్య సురక్ష లక్ష్యం అని ఎంపీడీవో రాముడు అన్నారు. మండల…