అనంతపురం

  • Home
  • అనంత కార్పొరేషన్‌

అనంతపురం

అనంత కార్పొరేషన్‌

Dec 4,2023 | 21:28

అనంత కార్పొరేషన్‌లో విగ్రహాల రచ్చ అనంతపురం కార్పొరేషన్‌ : ‘మీకు తెలియకుండా నగరంలో విగ్రహాలు ఎలా పెడతారు… అనుమతులు ఎవరు ఇచ్చారు.. అనుమతులు లేకుండా విగ్రహాలు పెడుతుంటే…

విద్యార్థిని మరణంపై వాస్తవాలను బయట పెట్టాలి

Dec 4,2023 | 21:27

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్‌ ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ నలంద జూనియర్‌ కళాశాలలో విద్యార్థిని పాటిల్‌ సుధ మృతి వెనుక ఉన్న నిజా, నిజాలను…

నేడు ‘సామాజిక సాధికార యాత్ర’ : ప్రభుత్వ విప్‌

Dec 4,2023 | 21:26

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-రాయదుర్గం పట్టణంలో మంగళవారం(నేడు) వైసిపి నిర్వహించతలపెట్టిన సామాజిక సాధికార యాత్రను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి…

రైతులను అన్నివిధాలుగా ఆదుకోవాలి

Dec 4,2023 | 21:25

వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి-శింగనమల స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌…

మున్సిపల్‌ కార్మికులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి

Dec 4,2023 | 21:24

స్పందనలో సమస్యలను వివరిస్తున్న కార్మికుల యూనియన్‌ నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ మున్సిపల్‌ పారిశుధ్యం, ఇంజనీరింగ్‌ కార్మికులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని మున్సిపల్‌ ఉద్యోగులు కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు…

రోడ్డు ఇలా.. నడిచేదెలా..?

Dec 4,2023 | 21:23

డ్రెయినేజీ నీరు చేరడంతో బురదమయమైన రహదారి ప్రజాశక్తి-బొమ్మనహాల్‌ మండల పరిధిలోని దర్గాహొన్నూరు గ్రామంలో రోడ్లు బురదమయమై ఉన్నాయని, రాకపో కలు సాగించడమెలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో…

చెట్టు పైనుండి పడి యువకుడు మృతి

Dec 4,2023 | 17:25

ప్రజాశక్తి-అనంతపురం : చెట్టుకొమ్మను నరకడానికి వెళ్లి చెట్టు పైనుండి పడి దెబ్బతిని యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాయదుర్గంలో జరిగింది. పట్టణంలోని శాంతినగర్ లో నివసిస్తున్న…

రాయదుర్గంలో యూత్‌ కాంగ్రెస్‌ సంబరాలు..

Dec 3,2023 | 15:19

ప్రజాశక్తి-రాయదుర్గం(అనంతపురం) : పట్టణంలోని వినాయక సర్కిల్‌లో ఆదివారం యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాయదుర్గం నియోజకవర్గం అధ్యక్షులు ఊరువాకిలి అనిల్‌ కుమార్‌, సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున, కాంగ్రెస్‌…

పేట్రేగుతున్న సైబర్‌ నేరాలు

Dec 2,2023 | 22:15

సైబర్‌ క్రైం      గుత్తి : సామాన్యుల బ్యాంకుల ఖాతాలే లక్ష్యం చేసుకుని సైబర్‌ నేరగాళ్లు నగదును దోచేస్తున్నారు. నిరక్షరాస్యులు, అక్షరాస్యులు, నిరుద్యోగులు ఉద్యోగులు అని…