అనంతపురం

  • Home
  • జెఎన్‌టియును సందర్శించిన న్యాక్‌ బృందం

అనంతపురం

జెఎన్‌టియును సందర్శించిన న్యాక్‌ బృందం

Jan 10,2024 | 22:22

జెఎన్‌టియులో సమావేశమైన న్యాక్‌ బృందం ప్రజాశక్తి-అనంతపురం స్థానిక జెఎన్‌టియును న్యాక్‌ బృందం బుధవారం సందర్శించింది. ఇందులో భాగంగా చెన్నై అన్నా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ టి.త్యాగరాజన్‌ ఆధ్వర్యంలో వచ్చిన…

నిమ్మకాయ మింగి చిన్నారి మతి

Jan 10,2024 | 22:21

చిన్నారి మృతదేహంపై పడి రోదిస్తున్న తండ్రి ప్రజాశక్తి-పెద్దవడుగూరు ఇంటి వద్దనే ఎంతో ఉత్సాహంగా ఆడుడుకుంటున్న చిన్నారిని ఓ నిమ్మకాయ రూపంలో చిదిమేసింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దవడుగూరు మండలం…

రాయదుర్గంకోటలో ఎగసిపడుతున్న అగ్నికీలలు

Jan 10,2024 | 10:20

రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం పట్టణం కోటలో జంబుకేశ్వర స్వామి గుడి సమీపాన ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్‌ పక్కనే ఉన్న మీటర్‌ నుండి బుధవారం ఉదయం 6…

మున్సిపల్‌ కార్మికులు,మున్సిపల్‌ కార్మికులంటే అంత నిర్లక్ష్యమా..

Jan 9,2024 | 21:28

రాయదుర్గంలో నడుముకు ఆకులు కట్టుకుని నిరసన తెలుపుతున్న ప్రజాశక్తి-గుత్తి మున్సిపల్‌ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ డిమాండ్‌…

సాహితీ వైభవం.. సాంస్కృతిక సౌరభం..!

Jan 9,2024 | 21:27

తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారం అవార్డును అందుకుంటున్న రచయితలు ప్రజాశక్తి-అనంతపురం అనంతపురం నగరంలోని జెఎన్‌టియు ఆడిటోరియంలో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం,…

ఊపిరి ఉన్నంత వరకూ జగన్‌తోనే..

Jan 9,2024 | 21:26

సిఎం జగన్‌తో ఎమ్మెల్యే పద్మావతి దంపతులు ప్రజాశక్తి-శింగనమల ‘నా ఊపిరి ఉన్నంత వరకూ ముఖ్యమంత్రి జగన్‌తోనే నడుస్తామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. సామాజిక మాద్యమంలో నీటి…

టిడిపితోనే మైనారిటీల సంక్షేమం

Jan 9,2024 | 21:25

సమావేశంలో మాట్లాడుతున్న శాసనమండలి మాజీ అధ్యక్షులు ఎంఎ షరీఫ్‌ ప్రజాశక్తి-రాయదుర్గం తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, శాసనమండలి…

కలిసికట్టుగా పోరాటం

Jan 9,2024 | 16:10

మున్సిపల్‌ అంగన్వాడి కార్మికుల మానవహారం ఎస్మా చట్టం ఎత్తివేయాలని నినదించిన కార్మికులు జైలు భరో కార్యక్రమం విజయవంతం ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అంగన్వాడీ కార్మికులపై ఎస్మా చట్టం…