అనంతపురం

  • Home
  • రాయలసీమ సాహిత్య శిఖరం ‘సింగమనేని’

అనంతపురం

రాయలసీమ సాహిత్య శిఖరం ‘సింగమనేని’

Feb 25,2024 | 21:12

సింగమనేని నారాయణకు నివాళులర్పిస్తున్న నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ రాయలసీమ సాహిత్యం శిఖరం సింగమనేని నారాయణ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి…

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Feb 25,2024 | 12:20

పరిగి (అనంతపురం) : పరిగి మండలంలోని కాలువపల్లి శివాలయం సమీపంలోని మామిడితోపు వద్ద వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలకు…

9 మందితో టిడిపి తొలి జాబితా

Feb 24,2024 | 22:08

               అనంతపురం ప్రతినిధి : రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం, జనసేనపార్టీలు ఉమ్మడి అభ్యర్థుల తొలిజాబితాను శనివారం ప్రకటించాయి.…

మోడల్‌ స్కూల్స్‌లో వంద శాతం ఉతీర్ణతే లక్ష్యం

Feb 24,2024 | 21:58

పిన్సిపాళ్లు, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ఏపీ మోడల్‌ స్కూల్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మార్తాల వెంకటకృష్ణారెడ్డి       అనంతపురం సిటీ : మోడల్‌ స్కూల్స్‌లో ఇంటర్మీడియట్‌, పదవ…

165 పైచిలుకు స్థానాలు టిడిపి, జనసేన కూటమివే..

Feb 24,2024 | 21:45

మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు ప్రజాశక్తి-రాయదుర్గం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 165 పైచిలుకు స్థానాల్లో టిడిపి, జనసేన కూడమి విజయం సాధించడం తథ్యమని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు,…

సంక్షేమ ఫలాలపై ఇంటింటికీ వివరించాలి : ఎంపీ

Feb 24,2024 | 21:43

ఒంటిమిద్దిలో ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీ రంగయ్య కళ్యాణదుర్గం : సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని ఎంపీ…

ఎన్నికల వేళ గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

Feb 24,2024 | 21:42

బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ ఆత్మకూరు : ఎన్నికల వేళ సమస్యాత్మక గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల…

కమణీయం..రంగనాథుని కళ్యాణం

Feb 24,2024 | 21:40

రంగనాథస్వామి రథోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు ప్రజాశక్తి-గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి, మాణిక్య రంగనాథస్వామి రథోత్సవం శనివారం వైభవంగా సాంది. తొమ్మిది రోజులపాటు…