అనంతపురం

  • Home
  • మతం చిచ్చు పెడుతున్న బిజెపి

అనంతపురం

మతం చిచ్చు పెడుతున్న బిజెపి

May 3,2024 | 22:42

ఎన్నికల ప్రచారం చేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ         అనంతపురం : దేశం, రాష్ట్రంలో మతం చిచ్చు పెడుతూ ప్రజల మధ్య…

మోసం, వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ‘బాబు’

May 3,2024 | 21:34

ఓటర్లను అభ్యర్థిస్తన్న విశ్వేశ్వరెడ్డి ప్రజాశక్తి-వజ్రకరూరు మోసం, వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ టిడిపి అధినేత చంద్రబాబు అని వైసిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వై.విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణ విమర్శించారు. శుక్రవారం…

జగన్‌రెడ్డీ.. పింఛన్‌దారులపై కుట్రలు ఆపు..

May 3,2024 | 21:33

వృద్ధుడిని ఓటు అభ్యర్థిస్తున్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ సిఎం జగన్‌రెడ్డీ.. ఇకనైనా పండుటాకులు పింఛన్‌దారులపై కుట్రలు ఆపు.. లేకుండా పుట్టగతలుండవు..’ అంటూ…

బిజెపిని భూస్థాపితం చేద్దాం : సిపిఎం

May 3,2024 | 21:32

ఎన్నికల ప్రచారం చేస్తున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి-వజ్రకరూరు రానున్న సార్వత్రిక ఎన్నికలో బిజెపిని భూస్థాపితం చేసి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామ ని సిపిఎం ఉరవకొండ, వజ్రకరూరు…

రెండో రోజు కూడా పెన్షన్‌ కోసం బ్యాంకు వద్ద వృద్ధులు పడిగాపులు

May 3,2024 | 10:48

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ ముందు రెండవ రోజు శుక్రవారం కూడా పింఛన్ల కోసం మండల పరిధిలోని పలువురు వృద్ధులు…

‘సంక్షేమం’ కొనసాగాలంటే జగనే రావాలి

May 2,2024 | 21:28

ప్రచారంలో పాల్గొన్న అనంత వెంకటరామిరెడ్డి, శంకరనారాయణ ప్రజాశక్తి-అనంతపురం ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాలంటే జగన్‌ మరోసారి సిఎం కావాలని వైసిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శంకరనారాయణ, అనంత…

కాంగ్రెస్‌తోనే పేదలకు సమన్యాయం

May 2,2024 | 21:27

మహిళకు నమస్కరిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి ప్రజాశక్తి-వజ్రకరూరు రాష్ట్రంలోని పేదలకు సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం…

మేనిఫెస్టో తర్వాత రెట్టింపైన ప్రజాస్పందన

May 2,2024 | 21:26

హోటల్‌ నిర్వాహకులను ఓటు అభ్యర్థిస్తున్న దగ్గుపాటి ప్రసాద్‌ ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ ఎన్‌డిఎ కూటమి ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోతో ప్రజాస్పందన రెట్టింపు స్థాయిలో కనిపిస్తోందని అనంతపురం అర్బన్‌…

నిర్భయంగా ఓటు వేయండి : ఎస్పీ

May 2,2024 | 21:25

కవాతు నిర్వహిస్తున్న పోలీసులు ప్రజాశక్తి-అనంతపురం క్రైం వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా నిర్భయంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకోవాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలో బిఎస్‌ఎఫ్‌, ఏపీఎస్పీ…