అనంతపురం

  • Home
  • వైసిపి అరాచక పాలనపై తిరగబడదాం

అనంతపురం

వైసిపి అరాచక పాలనపై తిరగబడదాం

Dec 10,2023 | 20:35

మహిళలకు కరపత్రాలు అందజేస్తున్న టిడిపి నాయకులు ప్రజాశక్తి-పామిడి వైసిపి అరాచక పాలనపై ప్రతి ఒక్కరూ తిరగబడాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడుయాదవ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని…

ప్రజల కోసం పని చేసే వారినే ఎన్నుకోవాలి

Dec 10,2023 | 20:34

ప్రభాకర్‌చౌదరికి పుస్తకాన్ని అందజేస్తున్న సినీనటుడు నాగినీడు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే నాయకులనే రాబోవు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే…

15 నుంచి ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు

Dec 10,2023 | 20:33

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎపి రైతుసంఘం నేతలు ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు ఈనెల 15, 16, 17వ తేదీల్లో…

ఆదిమరిస్తే మృత్యువాత

Dec 10,2023 | 20:32

పుట్లూరులో ప్రమాదకరంగా బ్రిడ్జి ప్రజాశక్తి-పుట్లూరు ఈ బ్రిడ్జిపై వెళ్లేటప్పుడు ఏమాత్రం ఆదమరిచినా మృత్యువాత పడాల్సిందే.. మండల కేంద్రంలోని హెచ్‌ఎల్‌సి కాలువపై ఏర్పాటు చేసిన రెండు బిడ్జిలకు ఇరువైపులా…

పోరాటాలే సమస్యల పరిష్కారానికి మార్గం

Dec 10,2023 | 20:31

మాట్లాడుతున్న మున్సిపల్‌ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణం ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం పోరాటాలు చేయడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని మున్సిపల్‌ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు…

కాలువలు ఆక్రమిస్తే ఉపేక్షించొద్దు : మేయర్‌

Dec 9,2023 | 22:00

కాలువలను పరిశీలిస్తున్న మేయర్‌ వసీం ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ నగరంలో కాలువలను ఆక్రమిస్తే ఉపేక్షించొద్దని మేయర్‌ మహమ్మద్‌ వసీం సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని 39వ డివిజన్‌ పరిధిలో…

ఓట్ల రాజకీయం తగదు

Dec 9,2023 | 21:59

విలేకరులతో మాట్లాడుతున్న విప్‌ కాపు రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-రాయదుర్గం టిడిపి నాయకులు ఓటరు జాబితాపై లేనిపోని రాజకీయం చేయడం తగదని విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని…

కంది పంటకు రూ.50వేలు నష్ట పరిహారం ఇవ్వాలి

Dec 9,2023 | 21:58

కంది పంటను పరిశీలిస్తున్న ఎపి రైతు సంఘం నాయకులు ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌ ఖరీఫ్‌లో సాగు చేసిన కంది పంట మించౌన్‌ తుఫాన్‌ కారణంగా పూర్తిగా దెబ్బతిన్న కంది…

వ్యవసాయ మోటార్లకు మీటర్లు రైతులకు ఉరితాళ్లే..

Dec 9,2023 | 21:57

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట నిరసన తెలుపుతున్న ఎపి రైతుసంఘం నాయకులు ప్రజాశక్తి-శింగనమల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా రైతులకు ఉరితాళ్లు వేసినట్లే అని ఎపి రైతుసంఘం…