అనంతపురం

  • Home
  • పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తాం

అనంతపురం

పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తాం

Jan 11,2024 | 21:29

మాట్లాడుతున్న ఎపిఐఐసి ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి ప్రజాశక్తి-రాయదుర్గం పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని ఎపిఐఐసి ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ఎవరూ వైసిపిని వీడి…

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

Jan 11,2024 | 21:28

కరపత్రాలు అందజేస్తున్న టిడిపి ఇన్‌ఛార్జి బండారు శ్రావణిశ్రీ ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం రైతులను ఆదుకోవడం తో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛ ార్జి బండారు…

18,598 మందికి జగన్నతోడు

Jan 11,2024 | 21:26

జగనన్నతోడు మెగా చెక్కును లబ్ధిదారులకు అందిస్తున్న కలెక్టర్‌ తదితరులు అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో 8వ విడత జగన్న తోడు కింద 18,598 మందికి ప్రభుత్వం సాయం…

అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చారిత్రాత్మకం

Jan 11,2024 | 16:55

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేస్తుండటం చారిత్రాత్మకంగా నిలుస్తుందని నగర మేయర్ మహమ్మద్ వసీం కొనియాడారు. విజయవాడలో…

డిమాండ్లను పరిష్కరించాల్సిందే…

Jan 11,2024 | 15:51

ప్రజాశక్తి-పుట్లూరు : మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారం కూడా కొనసాగుతుంది. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి మాట్లాడుతూ 31వ రోజు…

సమగ్ర శిక్ష సిబ్బందికి యుటిఎఫ్ ఆర్థిక సాయం

Jan 11,2024 | 15:30

ప్రజాశక్తి-గుమ్మగట్ట(అనంతపురం) : గుమ్మగట్ట మండలంలో పనిచేయు మండల వనరుల కేంద్రం సమగ్ర శిక్ష సిబ్బందికి మండల ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యు టి ఎఫ్)38,700 రూపాయల ఆర్థిక…

యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ‘పది’ మోడల్‌ పేపర్లు పంపిణీ

Jan 11,2024 | 14:10

రొద్దం : యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన పదో తరగతి మోడల్‌ పేపర్స్‌ను సోమవారం దొడఘట్ట జడ్పీ హైస్కూల్‌లో యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి కె.మారుతి, ఉపాధ్యాయుడు రమేష్‌,…

‘చలించరేమి..?

Jan 11,2024 | 14:30

అనంతపురం కలెక్టరేట్‌ : 28 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం చలించకుండా ఉందని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు…

టిడిపితోనే రాయదుర్గం అభివృద్ధి

Jan 10,2024 | 22:23

పార్టీలోకి చేరిన వారికి కండువాలు కప్పుతున్న కాలవ శ్రీనివాసులు ప్రజాశక్తి-రాయదుర్గం తెలుగుదేశం పార్టీతోనే రాయదుర్గం అభివృద్ధి సాధ్యమని మాజీమంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు.…