అనంతపురం

  • Home
  • వాలంటీర్‌ మోసం..!

అనంతపురం

వాలంటీర్‌ మోసం..!

Dec 5,2023 | 22:06

తనకు జరిగిన అన్యాయాన్ని ఎంపిడిఒకు ఫిర్యాదు చేస్తున్న బాధితురాలు నాగేశ్వరమ్మ         పుట్లూరు : ఆరోగ్య సురక్ష, పింఛన్‌ మార్పులు చేస్తానంటూ ఓ…

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం

Dec 5,2023 | 21:46

2కె రన్‌ను ప్రారంభిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌         అనంతపురం కలెక్టరేట్‌ : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, దీనిని గుర్తించి ఓటు హక్కు…

బ్యాంకర్లు లక్ష్యాలను చేరుకోవాలి : కలెక్టర్‌

Dec 5,2023 | 21:44

సమావేశంలో బ్యాంకర్లతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి అనంతపురం కలెక్టరేట్‌ : వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కేటాయించిన లక్ష్యాలను బ్యాంకర్లు ఖచ్చితంగా చేరుకోవాలని కలెక్టర్‌…

పక్కాగా ఓటర్ల నమోదు : కలెక్టర్‌

Dec 5,2023 | 21:43

ఓటు నమోదుపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు      కదిరి టౌన్‌ : ఓటర్ల నమోదులో ఎలాంటి సమస్యలూ లేకుండా పక్కాగా జాబితాను తయారు చేసేందుకు…

తెలంగాణ ప్రభావం రాష్ట్రంపై ఉండదు..

Dec 5,2023 | 21:27

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీచరణ్‌ ప్రజాశక్తి-రాయదుర్గం ఇటీవల వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంపై ఏమాత్రం ఉండదని మంత్రి ఉషశ్రీచరణ్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని…

ఎస్సీ, ఎస్టీ కులాలకు చట్టబద్ధత కల్పించాలి

Dec 5,2023 | 21:26

కులగణన సదస్సులో మాట్లాడుతున్న కెవిపిఎస్‌ నాయకుడు జగ్గలి రమేష్‌ ప్రజాశక్తి-గుంతకల్లు కులగణన కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఎస్సీ, ఎస్టీ కులాలకు చట్టబద్ధత కల్పించాలని కులగణన సదస్సులో కెవిపిఎస్‌…

జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాల ఆధునీకరణకు ఆమోదం

Dec 5,2023 | 21:25

సమావేశంలో మాట్లాడుతున్న ఉపకులపతి రంగాజనార్ధన ప్రజాశక్తి-అనంతపురం అనంతపురం జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాల ఆధునీకరణకు జెఎన్‌టియు ద్వితీయ ఫైనాన్స్‌ కమిటీలో ఆమోదం లభించిందని ఉపకులపతి రంగజనార్ధన తెలిపారు. మంగళవారం…

ఎన్‌హెచ్‌.544 భూ బాధితులకు న్యాయం చేయాలి

Dec 5,2023 | 21:24

మందు డబ్బాలతో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న భూ బాధితులు ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం సోములదొడ్డి నుంచి అమరావతి వరకూ వెళ్లే రహదారి 544 భూ నిర్వాసితులకు…