అనంతపురం

  • Home
  • వడ్డెర్ల సమస్యల పరిష్కారానికి కృషి

అనంతపురం

వడ్డెర్ల సమస్యల పరిష్కారానికి కృషి

Apr 11,2024 | 20:42

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు ప్రజాశక్తి-రాయదుర్గం వడ్డెర్ల సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని…

‘కూటమి’దే అధికారం

Apr 11,2024 | 20:41

సమావేశంలో మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు ప్రజాశక్తి-రాయదుర్గం వచ్చే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ధీమా…

పలువురు కౌన్సిలర్లు టిడిపిలో చేరిక

Apr 11,2024 | 20:40

టిడిపిలోకి కౌన్సిలర్లను ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరామ్‌ ప్రజాశక్తి-గుంతకల్లు పట్టణానికి చెందిన ఆరుగురు వైసిపి కౌన్సిలర్లు స్థానిక టిడిపి కార్యాలయంలో గురువారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.…

ఒక్క అవకాశమివ్వండి..అభివృద్ధి చేసి చూపుతా..

Apr 11,2024 | 20:39

ఓటర్లను అభ్యర్థిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి ప్రజాశక్తి-వజ్రకరూరు ‘రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.. ఒక్క అవకాశం ఇవ్వండి.. గతంలో ఏ…

ఓటుహక్కు వినియోగంపై ర్యాలీ

Apr 11,2024 | 20:38

కళ్యాణదుర్గంలో ఓటుహక్కుపై ర్యాలీ నిర్వహిస్తున్న రిటర్నింగ్‌ అధికారి సుస్మిత కళ్యాణదుర్గం : ప్రతిపౌరునికీ ఓటుహక్కు వజ్రాయుధం అని, అలాంటి ఓటును సక్రమంగా వినియోగించుకోవాలని రిటర్నింగ్‌ అధికారి రాణీసుస్మిత,…

మండుటెండలో ‘పన్నుల’ పాట్లు

Apr 10,2024 | 13:13

కాసులు చెల్లిస్తామన్నా కార్పొరేషన్ లో ప్రజలకు వసతులు కరువు ఏడాది ఆస్తి నీటి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రజలు పన్ను భారం తీర్చుకునేందుకు కార్పొరేషన్కు…

పొగాకు పంట దగ్ధం

Apr 10,2024 | 08:39

దగ్ధమైన పొగాకును పరిశీలించి, బాధిత రైతుతో మాట్లాడుతున్న రైతుసంఘం నాయకులు           తాడపత్రి రూరల్‌ : మండల పరిధిలోని ఊరు చింతల…

టిడిపిలో అసమ్మతి చల్లారిందా..?

Apr 10,2024 | 08:38

       అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్టు ఖరారుపై టిడిపిలో అసమ్మతి చెలరేగిన విషయం తెలిసిందే. ఇందులో చాలా వరకు సర్దుబాటు…

ఎన్నికల్లో భాగస్వాములు కండి : కలెక్టర్‌

Apr 10,2024 | 08:36

కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌     అనంతపురం కలెక్టరేట్‌ : త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను చైతన్యం చేసేలా విద్యార్థులు, కార్జునిస్టులందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌…