అనంతపురం

  • Home
  • విస్మరిస్తే పరకలతో ఊడ్చేస్తారు..! : వి.రాంభూపాల్‌

అనంతపురం

విస్మరిస్తే పరకలతో ఊడ్చేస్తారు..! : వి.రాంభూపాల్‌

Dec 26,2023 | 21:31

సమ్మెలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా మాజీ అధ్యక్షులు వి.రాంభూపాల్‌ ప్రజాశక్తి-గుంతకల్లు మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కరించకుండా సిఎం జగన్‌రెడ్డి వారిని విస్మరిస్తే రానున్న ఎన్నికల్లో కార్మికులు…

సమస్యలు పరిష్కారం చేయలేనప్పుడు జగన్‌కు అధికారం ఎందుకు : సిఐటియు

Dec 26,2023 | 15:29

ప్రజాశక్తి- తణుకురూరల్‌ (పశ్చిమగోదావరి జిల్లా ) :అంగన్వాడీ వర్కర్స్‌ చిన్నపాటి సమస్యలు పరిష్కారం చేయనప్పుడు జగన్మోహన్‌ రెడ్డికి అధికారం ఎందుకని సిఐటియు జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్‌…

సిపిఐ పార్టీ 99వ వార్షికోత్సవం

Dec 26,2023 | 13:23

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ వార్షికోత్సవం సందర్భంగా … మంగళవారం పుట్లూరు మండలం కేంద్రంలో సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. సిపిఐ…

చెత్తదిబ్బల మధ్య కుట్టు శిక్షణ కేంద్రం

Dec 25,2023 | 20:54

కుట్టు శిక్షణ కేంద్రం వద్ద చెత్తకుప్పను చూపుతున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రజాశక్తి-రాయదుర్గం రాయదుర్గం నియో జకవర్గంలో ఎంతో ఉన్నతాశయంతో మహిళల ఉపాధి కోసం ‘పుర’…

‘సూపర్‌ సిక్స్‌’ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Dec 25,2023 | 20:53

పోస్టర్లను అతికిస్తున్న మాజీ ప్రభాకర్‌చౌదరి, నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ ఈనెల 30వ తేదీలోగా ‘బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం పేరుతో చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి…

ప్రభుత్వ ఆసుపత్రి స్థలం టూరిజం శాఖకు ఇవ్వొద్దు

Dec 25,2023 | 20:52

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైదుల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ రామస్వామి నాయక్‌ ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ అనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ప్రభుత్వ…

నిరవధిక సమ్మె విజయవంతానికి బైక్‌ ర్యాలీ

Dec 23,2023 | 22:41

బైకు ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, కార్మికులు ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ మున్సిపల్‌ కార్మిక సమస్యల పరిష్కారానికి ఈనెల 26వ తేదీ నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెకు ప్రజలు మద్దతు…

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

Dec 23,2023 | 22:40

సచివాలయ అధికారి భానుప్రకాష్‌కి వినతిపత్రం సమర్పిస్తున్న ఎపి రైతుసంఘం నాయకులు ప్రజాశక్తి-ఆత్మకూరు మండలంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఎపి రైతుసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు…

రూ.98.79 లక్షల మిగులుతో బడ్జెట్‌ ఆమోదం

Dec 23,2023 | 22:39

సమస్యలను లేవనెత్తుతున్న సభ్యులు ప్రజాశక్తి-రాయదుర్గం రాయదుర్గం పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూ.98.79 లక్షల మిగులుతో పాలకమండలి ఆమోదం తెలిపింది. రాయదుర్గం పురపాలక సంఘం…