అనంతపురం

  • Home
  • ఐదారునెలల్లో తడకలేరు బ్రిడ్జి నిర్మాణం పూర్తి

అనంతపురం

ఐదారునెలల్లో తడకలేరు బ్రిడ్జి నిర్మాణం పూర్తి

Feb 22,2024 | 21:13

బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నాయకులు ప్రజాశక్తి-అనంతపురం ఎ.నారాయణపురం పంచాయతీలో తడకలేరు వంకపై ఐదారు నెలల్లో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే…

ప్రధాన రహదారికి అడ్డంగా పడిన చెట్టు

Feb 22,2024 | 21:12

రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు ప్రజాశక్తి-బొమ్మనహాల్‌ మండలంలోని శ్రీనివాస్‌ క్యాంపు వద్ద కణేకల్‌-బళ్లారి ప్రధాన రహదారిపై గురువారం వేపచెట్టు విరిగిపడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితికి మించకుండా చూడాలి

Feb 22,2024 | 21:11

సమావేశానికి హాజరైన అధికారులు   ప్రజాశక్తి-అనంతపురం ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితికి మించకుండా చూడాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో గురువారం…

ఉయ్యాలవాడ చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలి :నరేష్‌ కుమార్‌ రెడ్డి

Feb 22,2024 | 16:45

ప్రజాశక్తి -అనంతపురం :దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్‌…

మధ్యాహ్న భోజన ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీడీవో

Feb 22,2024 | 15:51

ప్రజాశక్తి- నార్పల : మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి భోజనం నాణ్యవంతంగా లేదని ఇటువంటి భోజనం విద్యార్థులకు పెడితే ఎలా అంటూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులపై ఎంపీడీవో…

‘అనంత’ నుంచి కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం

Feb 21,2024 | 21:40

హిందూపురంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు                           హిందూపురం : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని అనంతపురం నుంచి…

ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.!

Feb 21,2024 | 21:38

సమావేశంలో పాల్గొన్న ఉన్నం హనుమంతరాయ చౌదరి, మాదినేని ఉమామహేశ్వర నాయుడు అనంతపురం ప్రతినిధి : ఒకే పార్టీలో ఉంటున్నా నిన్నా…మొన్నటి వరకు ఆ ఇద్దరు బద్ద శత్రువులుగా…

డ్వాక్రా రుణాల చెల్లింపులో గోల్‌మాల్‌..

Feb 21,2024 | 21:37

తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్న మహిళాసంఘ సభ్యురాలు                       సోమందేపల్లి : డ్వాక్రా రుణాలు తీసుకొని ప్రతినెలా సక్రమంగా కంతులకు సంబందించిన డబ్బును యానిమేటర్‌కు నమ్మి ఇస్తే…

జేఈఈలో మెరిసిన విద్యార్ధులకు సన్మానం

Feb 21,2024 | 11:11

ప్రజాశక్తి-హిందూపురం : ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్ పరీక్షలలో ప్రతిభ కనబరిచి 99.58 శాతం ఉత్తీర్ణ సాధించిన గగన్ శ్యామ్ రెడ్డిని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల…