మెస్ బిల్లులతో సంబంధం లేకుండా ‘లా’ పరీక్షకు అనుమతించాలి
విసికి వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్ఎఫ్ఐ నేతలు ప్రజాశక్తి-అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూని వర్సిటీలో హాస్టల్ మెస్ బిల్లుల బకాయిలతో సంబంధం లేకుండా లా పరీక్షకు అనుమతించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా…
విసికి వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్ఎఫ్ఐ నేతలు ప్రజాశక్తి-అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూని వర్సిటీలో హాస్టల్ మెస్ బిల్లుల బకాయిలతో సంబంధం లేకుండా లా పరీక్షకు అనుమతించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా…
కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న రంగరాజుల గోపీనాథ్ అనంతపురం : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ…
మడకశిర బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైఎస్.షర్మిల అనంతపురం ప్రతినిధి : వైఎస్.రాజశేఖర్రెడ్డి హయాంలోనే 90 శాతం హంద్రీనీవా పనులను పూర్తిచేస్తే,…
ఘర్షణ పడుతున్న వైసిపి టిడిపి వర్గీయులు కళ్యాణదుర్గం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు…
కార్యక్రమంలో మాట్లాడుతున్న వై.వెంకటరామిరెడ్డి ప్రజాశక్తి-గుత్తి వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే రూ.173 కోట్లతో చేపట్టిన మిడ్ పెన్నార్ ప్రాజెక్టు పనులను నాలుగు నెలల్లో పూర్తి చేసి గుత్తి…
వృద్ధుడికి కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి ప్రజాశక్తి-వజ్రకరూరు వైసిపి అధికారంలోకి వచ్చాక సిఎం జగన్ అందిస్తున్న సంక్షేమ, చేసిన అభివృద్ధి చూసి మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే…
కార్యక్రమంలో మాట్లాడుతున్న గుమ్మనూరు జయరామ్ ప్రజాశక్తి-గుంతకల్లు చిన్న చిన్న విభేదాలు ఉన్నా సర్దుకుని సమిష్టిగా పని చేసి ఎన్డిఎ కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామని టిడిపి 5వ జోన్…
ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు ప్రజాశక్తి-పామిడి ఐదు రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో మండల పరిధిలోని జి.కొట్టాల మహిళలు గురువారం ఖాళీ బిందెలతో స్థానిక సచివాలయం…
అనంతపురంలో స్వాధీనం చేసుకున్న నగదును చూపుతున్న పోలీసులు అనంతపురం క్రైం, నార్పల : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలీసులు తనిఖీలు…