అనంతపురం

  • Home
  • నేల ఒరిగిన అరటి పంట 

అనంతపురం

నేల ఒరిగిన అరటి పంట 

May 25,2024 | 12:12

పరిశీలించిన సిపిఎం నాయకులు ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలో శుక్రవారం రాత్రి గాలివానకు పుట్లూరుమండల వ్యాప్తంగా అరటిపంట పూర్తిగా దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా ఓబులాపురం కడపకల్లు సంజీవపురం చెర్లోపల్లి…

దిగబడిన ఎరువుల లారీ 

May 25,2024 | 11:34

ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని బిటీపీ రోడ్డు రైల్వే గేటు సమీపంలో ఎరువుల లోడుతో గుమ్మగట్ట వైపు వెళుతున్న లారీ శనివారం ఉదయం దిగబడింది. అడుగుప్ప రోడ్డు…

మొదలైన వేరుశనగ పంపిణీ

May 25,2024 | 08:13

గుమ్మఘట్టలో రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌, జెడిఎ        అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనకాయల…

ప్రశాంతంగా కౌంటింగ్‌ను నిర్వహిద్దాం

May 25,2024 | 08:08

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎస్పీ గౌతమిశాలి           అనంతపురం కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌లో ఎలాంటి హింసాత్మక…

ఆగని ఇసుక అక్రమ రవాణా..!

May 25,2024 | 08:07

ఇసుక ట్రాక్టర్‌కు ఎదురుగా స్కూటర్‌పై వెళ్తున్న పట్టణ విఆర్‌ఓ ఉమేష్‌            రాయదుర్గం రూరల్‌ : ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని…

హంస వాహనంపై ఊరేగిన నారసింహుడు

May 24,2024 | 20:54

స్వామివారిని ఊరేస్తున్న అర్చకులు, భక్తులు వజ్రకరూరు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెన్నఅహోబిలం లక్ష్మీ నరసింహస్వామి శుక్రవారం హంస వాహనంపై ఊరేగారు. ఇందులో భాగంగా వేకువజామున మంగళ వాయిద్యాల…

స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలి

May 24,2024 | 20:53

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి-గుంతకల్లు పట్టణ ప్రజలకు మూడు రోజులకు ఒకసారి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు…

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

May 24,2024 | 20:52

ఎస్‌ఐ, సిఐలకు వినతిపత్రం సమర్పిస్తున్న శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు ప్రజాశక్తి-వజ్రకరూరు కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, మానసిక క్షోభకు గురి చేస్తున్న శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం…

90 శాతం సబ్సిడీతో విత్తనకాయలు ఇవ్వాలి : సిపిఎం

May 24,2024 | 20:51

ఆత్మకూరులో డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి-ఆత్మకూరు90శాతం సబ్సిడీతో విత్తన వేరుశనగ కాయలను పంపిణీ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి శివశంకర్‌ డిమాండ్‌ చేశారు.…