Anantapur District

  • Home
  • అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Anantapur District

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Feb 25,2024 | 12:20

పరిగి (అనంతపురం) : పరిగి మండలంలోని కాలువపల్లి శివాలయం సమీపంలోని మామిడితోపు వద్ద వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలకు…

జేఈఈలో మెరిసిన విద్యార్ధులకు సన్మానం

Feb 21,2024 | 11:11

ప్రజాశక్తి-హిందూపురం : ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్ పరీక్షలలో ప్రతిభ కనబరిచి 99.58 శాతం ఉత్తీర్ణ సాధించిన గగన్ శ్యామ్ రెడ్డిని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల…

నార్పల నుంచి సిద్ధం సభకు…

Feb 18,2024 | 13:26

భారీ ఎత్తున తరలిన వెళ్లిన వైసిపి నాయకులు, కార్యకర్తలు.. ప్రజాశక్తి-నార్పల : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సిద్ధం సభకు నార్పల మండలం నుండి వైసీపీ…

ఆత్మకూరులో బంద్ విజయవంతం

Feb 16,2024 | 11:43

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి సిపిఎం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సిపిఎం మండల కార్యదర్శి…

రోడ్లపైన విద్యుత్ స్తంభాలు

Feb 15,2024 | 12:19

రోడ్ల మీద ఉన్న చెట్లను సైతం నేలమట్టం ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలో ప్రతి గ్రామానికి త్రీఫేస్ కరెంటు ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ స్కీం కింద…

ముగిసిన ‘అనంత’ బాలోత్సవం

Feb 15,2024 | 09:10

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అనంతపురం నగరంలోని ఆర్ట్ప్‌ కళాశాల మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ‘అనంత బాలోత్సవం’ బుధవారంతో ముగిసింది. మూడు రోజులపాటు ఉత్సాహ భరితవాతారణం,…

మాజీ మంత్రి కాలవకు నోటీసులు

Feb 14,2024 | 11:04

ఆసరా ప్రోగ్రాంకు హాజరుకావద్దంటూ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు  ప్రజాశక్తి-రాయదుర్గం : గుమ్మగట్టలో జరగబోయే వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాంకు తాను కూడా వస్తానని అడిగినందుకు మాజీ మంత్రి కాలవ…

టిప్పర్లతో తిప్పలు…

Feb 10,2024 | 13:28

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు ప్రజాశక్తి-పుట్లూరు : మండల పరిధిలోని కడవకల్ గ్రామ సమీపంలోని, పంట పొలాలలోని నల్ల మట్టిని, ఇతర గ్రామాలలోని పంట పొలాలకు టిప్పర్లు ట్రాక్టర్ల…

నార్పలలో మహిళా హత్య

Feb 3,2024 | 14:23

ప్రజాశక్తి-నార్పల : నార్పల మండలంలోని బి పప్పూరు గ్రామానికి చెందిన నెట్టెం లక్ష్మి నారాయణమ్మ వయసు (52) చింత కాయలు కోయడం కోసం ఈ నెల 01వ…