Anantapur District

  • Home
  • సమ్మె హామీల జీవోలను విడుదల చేయాలి

Anantapur District

సమ్మె హామీల జీవోలను విడుదల చేయాలి

Jan 27,2024 | 16:01

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున ప్రజాశక్తి-రాయదుర్గం : మున్సిపల్ కార్మికులు చేపట్టిన 16, రోజులు సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను…

అనంత మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ గా మేఘ స్వరూప్‌ బాధ్యతలు స్వీకరణ

Jan 17,2024 | 13:45

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ గా మేఘ స్వరూప్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్‌ను కలిసి ఇన్చార్జి సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ రామ్మోహన్‌ రెడ్డి,…

కొనసాగుతున్న అంగన్వాడీ సమ్మె

Jan 16,2024 | 13:32

ప్రజాశక్తి – పుట్లూరు(అనంతపురం జిల్లా) : అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమ్మె 36వ రోజుకు చేరుకుని ప్రశాంతంగా సమ్మె కొనసాగుతున్నది. సిపిఎం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం…

33వ రోజు కూడా చెరువులో దిగి నిరసన

Jan 13,2024 | 14:11

ప్రజాశక్తి-పుట్లూరు(అనంతపురం జిల్లా) :  మండల కేంద్రంలోని చెరువులోకి దిగి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర…

రాయదుర్గంకోటలో ఎగసిపడుతున్న అగ్నికీలలు

Jan 10,2024 | 10:20

రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం పట్టణం కోటలో జంబుకేశ్వర స్వామి గుడి సమీపాన ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్‌ పక్కనే ఉన్న మీటర్‌ నుండి బుధవారం ఉదయం 6…

అంధులు మనోధైర్యంతో ముందుకు సాగాలి : మేయర్‌ వసీం

Jan 4,2024 | 15:24

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అంధులు మనోధైర్యంతో ముందుకు సాగాలని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం పేర్కొన్నారు. లూయీస్‌ బ్రెయిలీ 215వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…

పారిశుద్ద్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Dec 31,2023 | 14:33

  ప్రజాశక్తి -పెనుకొండ :  నగర పంచాయతీ పారిశుద్ద్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదివారం పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ ముందు సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ…

మెయిన్‌ లైన్‌లో ఆగిన యశ్వంతపూర్‌ – కారటగి ఎక్స్‌ప్రెస్‌

Dec 31,2023 | 11:53

అనంతపురం : యశ్వంతపూర్‌ నుండి రాయదుర్గం మీదుగా కారటగి మధ్య ప్రతిరోజు తిరిగే ఎక్స్‌ ప్రెస్‌ రైలు ఆదివారం ఉదయం 4:40 నిమిషాలకు రాయదుర్గం రైల్వే స్టేషన్లో…

ప్రమాదంలో గాయపడిన విద్యార్థి  మృతి

Dec 30,2023 | 17:09

  మూడుకు చేరిన మృతుల సంఖ్య మెరుగైన వైద్యం కోసం తీవ్రంగా గాయపడిన అభిషేక్ రెడ్డి బెంగళూరుకు తరలింపు ప్రజాశక్తి-నార్పల :  మండల పరిధిలోని కేశేపల్లి బ్రిడ్జి…