Anantapur District

  • Home
  • మున్సిపల్ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి జోక్యంతోనే పరిష్కారం

Anantapur District

మున్సిపల్ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి జోక్యంతోనే పరిష్కారం

Dec 28,2023 | 15:53

సలహాదారులు రాజ్యాంగేతర శక్తుల జోక్యం వద్దు చెవిలో పువ్వులతో నిరసన సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్: మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి స్వయంగా…

సమస్యలు పరిష్కారం చేయలేనప్పుడు జగన్‌కు అధికారం ఎందుకు : సిఐటియు

Dec 26,2023 | 15:29

ప్రజాశక్తి- తణుకురూరల్‌ (పశ్చిమగోదావరి జిల్లా ) :అంగన్వాడీ వర్కర్స్‌ చిన్నపాటి సమస్యలు పరిష్కారం చేయనప్పుడు జగన్మోహన్‌ రెడ్డికి అధికారం ఎందుకని సిఐటియు జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్‌…

ఆడుదాం ఆంధ్రంపై ర్యాలీ

Dec 23,2023 | 16:10

ప్రజాశక్తి-అనంతపురం : సిఎం జగన్మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం సందర్భంగా శనివారం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ‘ఆడుదాం ఆంధ్ర…

హోటల్ లో సొరంగం ఏర్పడి 5 మందికి తీవ్ర గాయలు..!!

Dec 21,2023 | 13:29

ప్రజాశక్తి-రాయదుర్గం : అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెరు పక్కన ఉన్న అభిరుచి అనే హోటల్ లో గురువారము ఉన్నపళంగా పెద్ద సొరంగం ఏర్పడింది. దీంతో అందులో…

కేంద్ర కరువు బృందం కరుణించేనా?

Dec 12,2023 | 11:10

నేడు, రేపు అనంత, సత్యసాయి జిల్లాల్లో పర్యటన ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి : ఈ ఏడాది ఖరీఫ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర కరువు…