Rains Alert : వాయుగుండం ప్రభావంతో వర్షాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. వాయుగుండం పశ్చిమ బెంగాల్ వైపు కదిలినా…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. వాయుగుండం పశ్చిమ బెంగాల్ వైపు కదిలినా…
విశాఖ : ఈ నెల 22 వ తేదీన నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి మే…
రెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. ప్రజాశక్తి-తిరుపతి : వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.…
అమరావతి : ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎపిలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో…
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్ నమోదయిందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా గాజువాక సెగ్మెంట్లో 19.1…
న్యూఢిల్లీ : ఎపిలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే ఆపేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి అక్కడి…
అమరావతి : ఎపిలో పోలీసుల తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారాన్ని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ-హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి…
192 మండలాల్లో వడగాడ్పులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సూర్యుడు భగభగమంటున్నాడు. బుధవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురం గ్రామంలో అత్యధికంగా…
అమరావతి : వడగాల్పులతో ఎపి వేడెక్కిపోతుంది. సూర్యుడు ప్రతాపంతో ఎపిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇదే విధంగా మరికొన్నిరోజులపాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.…