బెదిరింపులకు భయపడం -ఆందోళన ఉధృతం చేస్తాం
అంగన్వాడీ సంఘాల ప్రకటనవేతనాల పెంపు, గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పుపై జిఓ ఏదీ? ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఇచ్చిన హామీని అమలు…
అంగన్వాడీ సంఘాల ప్రకటనవేతనాల పెంపు, గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పుపై జిఓ ఏదీ? ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఇచ్చిన హామీని అమలు…
ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 11రోజుకు చేరింది. వారి డిమాండ్లను తీర్చకపోవడం ప్రభుత్వ వైఫల్యమైందని ఆగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో…
పాతపట్నం ఎమ్మెల్యే కారు అడ్డగింత వివిధ రూపాల్లో నిరసనలు ప్రజాశక్తి- యంత్రాంగం : కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ…
కోటలో నిరాహార దీక్ష చేపట్టిన అంగనవాడీ ఉద్యోగులు ప్రజాశక్తి -కోట(తిరుపతి) : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద గురువారం…
ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు గురువారం గణపవరం సెంటర్లో సిఐటియు నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు.…
10వ రోజుకి చేరిన అంగన్వాడీలు సమ్మె కలెక్టరేట్ ఎదుట మానవహారం మద్దతు తెలిపిన ఎపిటీఫ్ ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తెలంగాణ కంటే వేతనాలు పెంచుతామన్నా ముఖ్యమంత్రి ఇచ్చిన…
పీలేరులో అంగన్వాడిల మానవహారం ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య): అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా సమ్మె ఆగదని సిఐటియు, ఏఐటియుసి నాయకులు తెలిపారు. అంగన్వాడీల 10వ…
ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుండి సమ్మె ఉధృతం చేస్తామని అంగన్వాడీ…