మా సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం : అంగన్వాడీలు
అమరావతి : ఈనెల 31 వరకు శాంతియుతంగా పోరాడుతున్నామని… అప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. జగన్…
అమరావతి : ఈనెల 31 వరకు శాంతియుతంగా పోరాడుతున్నామని… అప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. జగన్…
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ …. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు కొనసాగిస్తోన్న నిరవధిక సమ్మె సోమవారంతో 14 వ రోజుకు చేరింది. 40 యేళ్లుగా…
ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఇచ్చిన హామీలను నెరవేర్చాలని న్యాయబద్ధంగా సమ్మె చేస్తున్న తమ గోడును ప్రభుత్వం పెడచెవిన పెట్టడం దారుణమని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆదోనిలోని…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరింది. విజయనగరం కలెక్టరేట్ వద్ద రోడ్డుపై…
ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 13 వ రోజుకు చేరుకుంది.పెద్దాపురం అంగన్వాడీ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్…
ప్రజాశక్తి-మంగళగిరి(గుంటూరు) : అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజు చేరింది. మంగళగిరి అంబేద్కర్…
ప్రజాశక్తి-కంభం(ప్రకాశం) :సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో ఆదివారం 13వ రోజుకు చేరుకుంది. కంభంలోని…
అమరావతి : కనీస వేతనం రూ.26 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ … అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారానికి 13 వ రోజుకు…
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ ప్రజాశక్తి- పుత్తూరుటౌన్(తిరుపతి) : పట్టణంలోని స్థానిక పుత్తూరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడి వర్కర్స్ అండ్…