ap cm jagan

  • Home
  • గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా టెలికం సేవలు300 టవర్లు ప్రారంభించిన సిఎం

ap cm jagan

గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా టెలికం సేవలు300 టవర్లు ప్రారంభించిన సిఎం

Jan 25,2024 | 21:00

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: మారుమూల గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన టెలికం సేవలను విస్తృతంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా…

బిజెపికి అంశాల వారీ మద్దతు

Jan 25,2024 | 07:09

మాకు టిడిపి-జనసేన మధ్యే పోటీ కాంగ్రెస్‌ది డర్టీ గేమ్‌ ఎన్నికల్లో మేమే గెలుస్తాం ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌, డిబేట్‌లో జగన్‌ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ :…

తిరుపతి బయల్దేరిన సీఎం జగన్‌

Jan 24,2024 | 15:33

గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో…

‘బాబు’కు బినామీ స్టార్‌ క్యాంపయినర్లు

Jan 24,2024 | 08:06

– నాకు ప్రజలే స్టార్‌ క్యాంపయినర్లు -వైఎస్‌ఆర్‌ ఆసరా నిధుల విడుదలలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి’:అమరావతి భూములకు బినామీలు ఉన్నట్టు… ఎన్నికల ప్రచారానికి చంద్రబాబుకు…

తన సోదరి షర్మిలతో సహ అందరూ బాబు స్టార్‌ క్యాంపెయిన్లరే : సీఎం జగన్‌

Jan 23,2024 | 15:55

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై తొలిసారిగా స్పందించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లినవాళ్లు కూడా చంద్రబాబు క్యాంపెయినర్లే…

‘వైఎస్సార్‌ ఆసరా’ నిధులు విడుదల

Jan 23,2024 | 14:32

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ వైఎస్సార్‌ ఆసరా పథకం నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి విడుదల చేశారు. డ్వాక్రా సంఘాల బ్యాంకు…

కోడి కత్తి శ్రీను బెయిల్‌పై హైకోర్టులో ఫిటిషన్‌

Jan 22,2024 | 15:11

ప్రజాశక్తి-అమరావతి : కోడికత్తి శ్రీను బెయిల్‌ పిటిషన్‌ను విచారించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. శ్రీను తరుపున సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది…

27న ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి నాయకులతో సిఎం జగన్‌ సమావేశం

Jan 20,2024 | 16:01

 వైసిపి జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : 27న ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సిఎం జగన్‌ సమావేశం కానున్నారని వైసిపి…

మరణం లేని మహానేత అంబేడ్కర్‌: సీఎం జగన్‌

Jan 19,2024 | 18:24

విజయవాడ: సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ…