ap cm jagan

  • Home
  • వైఎస్‌ జగన్‌తో టీడీపీ ఎంపీ కేశినేని నాని భేటి..

ap cm jagan

వైఎస్‌ జగన్‌తో టీడీపీ ఎంపీ కేశినేని నాని భేటి..

Jan 10,2024 | 15:53

అమరావతి : ఏపీలో మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపే ముఖ్యంగా కదుపుతున్న పావుల్లో అవకాశం దక్కని…

శింగనమల ఎమ్మెల్యేపై సీఎం జగన్‌ ఆగ్రహం.. పలువురు మంత్రులకు పిలుపు

Jan 9,2024 | 15:13

అమరావతి: శింగనమల ఎమ్మెల్యే జన్నలగడ్డ పద్మావతిపై వైసిపి అధినేత, సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌…

సీఎం జగన్‌ కలిసేందుకు తాడేపల్లి వచ్చిన కేఏ పాల్‌..

Jan 9,2024 | 14:43

అమరావతి: తనను కలవడానికి దేశాధినేతలే అపాయింట్‌ మెంట్‌ అడుగుతారని చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది. కేఏ పాల్‌ మంగళవారం…

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు సిఎం నడుచుకుంటున్నారు : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

Jan 8,2024 | 12:49

శింగనమల : ” మాట తప్పను.. మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ” అని అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే…

అర్హులందరికీ మరో అవకాశం

Jan 5,2024 | 20:13

సంక్షేమ పథకాల విడుదలలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆరునెలలకోసారి సమీక్ష 1.11 లక్షల మందికి బియ్యం కార్డులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :అర్హులై ఉండి సంక్షేమ పథకాలు…

లబ్ది అందని అర్హుల ఖాతాల్లో నగదును జమ చేసిన సిఎం జగన్‌

Jan 5,2024 | 13:28

తాడేపల్లి : అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందనివారికి మరో అవకాశమిస్తూ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 68,990…

లోటస్‌ పాండ్‌కు సీఎం జగన్‌.. తల్లి విజయమ్మతో భేటీ

Jan 4,2024 | 14:37

హైదరాబాద్‌ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి లోటస్‌ పాండ్‌కు చేరుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్‌ లోటస్‌ పాండ్‌కు వచ్చారు. ప్రస్తుతం లోటస్‌ పాండ్‌లో…

కేసీఆర్‌కు జగన్‌ పరామర్శ

Jan 5,2024 | 09:36

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి గురువారం తెలంగాణ మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో ఏపీ…

చంద్రబాబు హామీలు అమలు కాలేదు

Jan 4,2024 | 07:52

పవన్‌తో కలిసి కొత్త హామీలతో మళ్లీ ముందుకొస్తున్నారు పింఛన్ల పెంపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో 66.34 లక్షల మందికి పింఛన్లు ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి: చంద్రబాబు…