వైఎస్ జగన్తో టీడీపీ ఎంపీ కేశినేని నాని భేటి..
అమరావతి : ఏపీలో మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపే ముఖ్యంగా కదుపుతున్న పావుల్లో అవకాశం దక్కని…
అమరావతి : ఏపీలో మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపే ముఖ్యంగా కదుపుతున్న పావుల్లో అవకాశం దక్కని…
అమరావతి: శింగనమల ఎమ్మెల్యే జన్నలగడ్డ పద్మావతిపై వైసిపి అధినేత, సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ లైవ్లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్…
అమరావతి: తనను కలవడానికి దేశాధినేతలే అపాయింట్ మెంట్ అడుగుతారని చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది. కేఏ పాల్ మంగళవారం…
సంక్షేమ పథకాల విడుదలలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరునెలలకోసారి సమీక్ష 1.11 లక్షల మందికి బియ్యం కార్డులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :అర్హులై ఉండి సంక్షేమ పథకాలు…
తాడేపల్లి : అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందనివారికి మరో అవకాశమిస్తూ సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 68,990…
హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి లోటస్ పాండ్కు చేరుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్కు వచ్చారు. ప్రస్తుతం లోటస్ పాండ్లో…
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తెలంగాణ మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో ఏపీ…
పవన్తో కలిసి కొత్త హామీలతో మళ్లీ ముందుకొస్తున్నారు పింఛన్ల పెంపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో 66.34 లక్షల మందికి పింఛన్లు ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి: చంద్రబాబు…
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు సిఎం నడుచుకుంటున్నారు : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
శింగనమల : ” మాట తప్పను.. మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ” అని అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే…