ap cm jagan

  • Home
  • సిఎం జగన్‌ సమక్షంలో వైసిపిలోకి చేరికలు

ap cm jagan

సిఎం జగన్‌ సమక్షంలో వైసిపిలోకి చేరికలు

Apr 24,2024 | 12:49

ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిఎం జగన్‌ మేమంతా సిద్ధం యాత్రతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైసిపిలో చేరుతున్నారు. తాజాగా బస్సు యాత్రలో భాగంగా…

కూటమి కుట్రలను తిప్పికొట్టాలి

Apr 24,2024 | 00:15

– పేదల కోసం 40 సంక్షేమ పథకాలు అమలు చేశాం – సిద్ధం, సోషల్‌ మీడియా విభాగం ముఖాముఖిలో సిఎం జగన్‌ ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి,…

‘స్టీల్‌’ భూములు సేల్‌ చేయండి

Apr 23,2024 | 23:58

-విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలకు మఖ్యమంత్రి ఉచిత సలహా -స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు నిర్దిష్ట హామీ ఇవ్వని వైనం -కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ససేమిరా -బిజెపికి…

జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా

Apr 23,2024 | 14:23

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. పోలీసులు దాఖలు చేసిన ఈ…

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం : సిఎం జగన్‌

Apr 23,2024 | 12:56

ప్రజాశక్తి-విశాఖ : స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సిఎం జగన్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర…

‘ఉక్కు’పై ప్రధాన పార్టీల మౌనముద్ర

Apr 23,2024 | 04:40

విశాఖ రోడ్‌షోలో స్టీల్‌ ప్లాంట్‌ ఊసెత్తని జగన్‌  ప్రచార యాత్రల్లో ‘ఉక్కు’పై దాటేసిన చంద్రబాబు, పవన్‌  రాష్ట్రంలో నేతల ప్రకటనలు… ఢిల్లీలో నోటికి తాళం ప్రజాశక్తి- గ్రేటర్‌…

పులివెందులలో జగన్‌ మెజార్టీ నిలిచేనా?

Apr 23,2024 | 08:07

 వైఎస్‌ షర్మిల, సునీత ప్రచారంతో సీన్‌లోకి కాంగ్రెస్‌ ప్రజాశక్తి – కడప ప్రతినిధి : వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి…

ముఖ్యమంత్రి జగన్‌పై 26 కేసులు

Apr 23,2024 | 00:16

ప్రజాశక్తి- కడప ప్రతినిధి : వైసిపి అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై 26 కేసులు ఉన్నాయి. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా జగన్‌ తరఫున బాబారు వైఎస్‌.మనోహర్‌రెడ్డి…

పులివెందులలో ముఖ్యమంతి జగన్‌ తరఫున మనోహర్‌రెడ్డి నామినేషన్‌

Apr 22,2024 | 22:43

ప్రజాశక్తి- పులివెందుల టౌన్‌ : వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయనకు బాబారు వరుసయ్యే వైఎస్‌.మనోహర్‌రెడ్డి సోమవారం నామినేషన్‌…