ap cm jagan

  • Home
  • నేడు సీఎం జగన్‌ ప్రచార సభల షెడ్యూల్‌

ap cm jagan

నేడు సీఎం జగన్‌ ప్రచార సభల షెడ్యూల్‌

May 1,2024 | 07:09

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం…

ఆ మేనిఫెస్టో అబద్దాల పుట్ట

Apr 30,2024 | 23:31

వ్యవసాయం దండగన్నది చంద్రబాబు కాదా? మైదుకూరు, కలికిరి, టంగుటూరు సభల్లో వైసిపి అధినేత జగన్‌ ప్రజాశక్తి – కడప ప్రతినిధి, ఒంగోలు బ్యూరో : గత టిడిపి…

మళ్లీ మోసగించడానికే…

Apr 29,2024 | 08:54

-టిడిపి, బిజెపి, జనసేనపై బహిరంగ సభల్లో సిఎం వైఎస్‌ జగన్‌ విమర్శ ప్రజాశక్తి-యంత్రాంగం : మళ్లీ ముగ్గురూ జతకట్టి ప్రజలను మోసం చేయడానికి ముందుకొస్తున్నారని చంద్రబాబు, పవన్‌…

YCP: సంక్షేమం కొనసాగిస్తాం -విశాఖ నుండి పాలన

Apr 28,2024 | 09:36

వైసిపి మ్యానిఫెస్టో విడుదల చేసిన జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం కృషి వచ్చే ఐదేళ్లలో పోలవరం పూర్తి వైఎస్‌ఆర్‌ చేయూత రూ.1.50 లక్షలకు పెంపు ప్రజాశక్తి –…

ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు? – సిఎం జగన్‌కు చంద్రబాబు ప్రశ్న

Apr 27,2024 | 22:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో మద్యపానంపై నిషేదం విధించకుండా ఓట్లు ఎలా అడుగుతారని వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ…

అవినాష్‌ ఏ తప్పూ చేయలేదని నమ్మబట్టే టికెట్‌ ఇచ్చా

Apr 26,2024 | 08:29

-కూటమి కుట్రలకు సహకరించే వారా వైఎస్‌ఆర్‌ వారసులు? -పసుపు మూకలతో చెల్లెమ్మలు చేతులు కలపడం దుర్మార్గం -కడప, పులివెందుల బ్రాండ్లను చెరిపేయాలనునే వారికి గుణపాఠం చెప్పాలి -పులివెందుల…

చంద్రబాబు స్క్రిప్ట్‌ చదివేవారు వైఎస్‌ వారసులా?

Apr 25,2024 | 12:53

పసుపు చీరకట్టుకుని వాళ్ల కుట్రలో భాగస్వాములయ్యారు అవినాష్‌ తప్పుచేయలేదని నమ్మా…అందుకే టిక్కెట్టు ఇచ్చా పులివెందులలో సిఎం వైఎస్‌ జగన్‌ భావోద్వేగ ప్రసంగం ప్రజాశక్తి-కడప : ఒక్కడిగా తనను…

నేడు సిఎం జగన్‌ నామినేషన్‌

Apr 25,2024 | 06:32

 ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి వైసిపి అభ్యర్థిగా నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న…

సిఎంపై రాయి దాడి కేసులో నిందితుడికి 3 రోజుల కస్టడీ

Apr 25,2024 | 00:40

ప్రజాశక్తి-విజయవాడ :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయి దాడి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సతీష్‌ను మూడు రోజులపాటు పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు బుధవారం ఉత్తర్వులు…