ఇంధన రంగంలోరూ.22,302 కోట్ల పెట్టుబడులు- పలు ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపిబి) ఆమోదం తెలిపింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపిబి) ఆమోదం తెలిపింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో…
ప్రజాశక్తి-అమరావతి : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : సీఎం జగన్ ఒక మానసిక రోగి అని, రాష్ట్రంలో సైకో పరిపాలన జరుగుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఏర్పాటు చేసిన…
ప్రతి ఇంటి నుండి స్టార్ క్యాంపెయినర్ రావాలి ‘సిద్ధం’ సభలో సిఎం జగన్ ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : పొత్తులు పెట్టుకోకపోతే రాష్ట్రంలోని ఆ రెండు…
-ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ రావాలి -సంక్షేమ పథకాలే ఎన్నికల యుద్ధ బాణాలు-‘సిద్ధం’ సభలో సిఎం జగన్ ఎన్నికల శంఖారావం ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అత్యవసర సేవలకు సాయమందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం…
అమరావతి : నేడు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవంనాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని సిఎం…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: మారుమూల గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన టెలికం సేవలను విస్తృతంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా…
‘సాక్షి’లో నాకూ సమాన వాటా
నా పత్రికల్లో నాపై తప్పుడు రాతలు : షర్మిల ప్రజాశక్తి – కడప ప్రతినిధి/వేంపల్లె : సాక్షిలో తనకు సమాన వాటా ఉందని నా తండ్రి రాజశేఖర్రెడ్డి…