ap cm jagan

  • Home
  • రేపు కేసీఆర్‌ ను కలవనున్న సీఎం జగన్‌

ap cm jagan

రేపు కేసీఆర్‌ ను కలవనున్న సీఎం జగన్‌

Jan 3,2024 | 14:45

హైదరాబాద్‌: ఇటీవల తుంటి ఎముక ఆపరేషన్‌ చేయించుకుని డిశ్చార్జ్‌ అయిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్‌ రేపు పరామర్శించనున్నారు. ఈ మేరకు గురువారం…

విద్యుత్‌ సంస్థలకు 3 అవార్డులు.. సిఎం అభినందనలు

Jan 1,2024 | 20:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఫాల్కన్‌ మీడియా అండ్‌ ఎనర్షియా ఫౌండేషన్‌ నిర్వహించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు మూడు అవార్డులు సాధించాయి. సాధించిన అవార్డులతో…

సిఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 1,2024 | 08:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి…

రేపటి నుంచి రూ.3 వేల పెన్షన్‌ పంపిణీ

Jan 1,2024 | 08:19

– 8 వరకు మహోత్సవాలు – మంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు సోమవారం నుంచి రూ.3 వేల…

మార్పు తెచ్చాం… గత ప్రభుత్వాలు చేయనివి ఎన్నో చేశాం: సిఎం జగన్‌

Dec 30,2023 | 08:53

-బాబు, పవన్‌లవి మోసపూరిత మాటలు -భీమవరంలో విద్యాదీవెన సభలో సిఎం జగన్‌ ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :విద్యతో పాటు అనేక రంగాల్లో గత నాలుగన్నరేళ్ల కాలంలో ఎన్నో…

పెన్షన్‌తోపాటు సందేశం లబ్దిదారులకు అందించండి -కలెక్టర్లకు సిఎం సూచన

Dec 28,2023 | 21:22

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :జవనరిలో పెంచి ఇచ్చే పెన్షనతోపాటు తాను వ్యక్తిగతంగా రాసిన లేఖను, వీడియో సందేశాన్ని కూడా లబ్దిదారులకు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కలెక్టర్లను…

నియోజకవర్గాల ఇంచార్జీల మార్పులపై సీఎం జగన్‌ కసరత్తు

Dec 27,2023 | 16:32

తాడేపల్లి : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలకు పిలుపు రావడంతో నియోజకవర్గాల్లో ఇన్‌ చార్జీల మార్పుపై సీఎం జగన్‌ కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే సీఎం…

క్రీడా వజ్రాలను తయారు చేస్తాం -‘ఆడుదాం ఆంధ్ర’ ప్రారంభోత్సవంలో జగన్‌

Dec 27,2023 | 08:56

– అందరూ వ్యాయమం చేయాలని పిలుపు ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధిరాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకు ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

Dec 26,2023 | 08:39

పులివెందులలో క్రిస్మస్‌ వేడుకల్లో సిఎం జగన్‌ ప్రజాశక్తి- పులివెందుల టౌన్‌: రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా…