ap cm jagan

  • Home
  • 2014 ఎన్నికలు – రాష్ట్ర విభజన – కాంగ్రెస్‌ ఓటమి

ap cm jagan

2014 ఎన్నికలు – రాష్ట్ర విభజన – కాంగ్రెస్‌ ఓటమి

Apr 22,2024 | 04:04

2009 ఎన్నికల అనంతరం కొద్ది నెలలకు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన తరువాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలని భావించారు. అయితే…

జగన్‌ బస్సుకు డిపో మేనేజర్‌ కాపలా!

Apr 22,2024 | 02:30

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం…

రెండో నిందితుడు ఎవరు ?

Apr 20,2024 | 08:55

-సిఎంపై రాయి కేసులో కొనసాగుతున్న అస్పష్టత -వైసిపి, టిడిపి పరస్పర ఆరోపణలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సిఎం కేసులో ప్రధాన అనుమానితుడిని అరెస్టు చేసి రిమాండు…

వైసిపిలో వివక్ష, లంచాలు లేని పాలన

Apr 19,2024 | 22:46

– మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కాకినాడ రూరల్‌ :వైసిపి ప్రభుత్వ హయాంలో వివక్ష, లంచాలు లేని పాలన అందించామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి…

19వ సిఎం బస్సుయాత్రకు ఘనస్వాగతం

Apr 19,2024 | 13:31

కాకినాడ : ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 19వ రోజైన శుక్రవారంనాడు ఉత్సాహపూరితవాతావరణంలో కొనసాగుతోంది. దారిపొడవునా…

‘పశ్చిమ’, ‘తూర్పు’లో ముగిసిన సిఎం బస్సుయాత్ర

Apr 18,2024 | 23:59

రోడ్‌షోలో పలువురితో మాట్లాడుతూ ముందుకు సాగిన జగన్‌  పటిష్ట భద్రతా చర్యలు ప్రజాశక్తి – తణుకు రూరల్‌, రాజమహేంద్రవరం ప్రతినిధి :  సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా…

సిఎం సమక్షంలో వైసిపిలో చేరిన జనసేన, తెలుగుదేశం  నేతలు

Apr 18,2024 | 12:49

రాజమహేంద్రవరం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సమక్షంలో రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, మరికొందరు నాయకులు వైసిపిలోకి చేరారు. తేతలిలో సిఎం…

విశ్రాంతిలో సిఎం జగన్‌…పరామర్శించిన సతీమణి భారతి

Apr 17,2024 | 13:26

ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి పశ్చిమగోదావరి జిల్లాలో 18వ రోజైన బుధవారంనాడు వైసిపి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర విడిత ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.…