రాష్ట్రానికి ద్రోహం చేసిన వారుపొత్తులతో వస్తున్నారు!
– నోటాకు వచ్చిన ఓట్లు కూడా రానివారు పొత్తులు పెట్టుకుంటున్నారు -మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాశక్తి- బాపట్ల జిల్లారాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలు,…
– నోటాకు వచ్చిన ఓట్లు కూడా రానివారు పొత్తులు పెట్టుకుంటున్నారు -మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాశక్తి- బాపట్ల జిల్లారాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలు,…
* ఎన్డిఎలోకి తెలుగుదేశం * బిజెపితో పొత్తు కోసం రాష్ట్రానికి మరణశాసనం * ఇంకా తేలని సీట్ల పంచాయతీ ప్రజాశక్తి-యంత్రాంగం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బిజెపికి…
-సాధికారత దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం – బాబును నమ్మితే పులిని ఇంటికి తెచ్చుకున్నట్లే..! – చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం ప్రజాశక్తి – అనకాపల్లి…
ప్రజాశక్తి-మదనపల్లె (అన్నమయ్య) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు షాజహాన్ బాష డిమాండ్ చేశారు. టిడిపి ఆఫీసులో…
జూన్ లేదా జులైలో ఇస్తాం -వచ్చే సీజన్లో నీటి విడుదల -కరువు ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు వరం : ముఖ్యమంత్రి జగన్ ప్రజాశక్తి- పెద్దదోర్నాల, మార్కాపురం…
-మళ్లీ గెలుస్తా… ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా… -రూ.లక్షా 5 వేల కోట్లతో ‘విశాఖ విజన్’ – రాబోయే పదేళ్లలో ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతా -తూర్పు తీరంలో…
ప్రజాశక్తి-అమరావతి : గత అయిదేళ్లుగా సిఎం జగన్ సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే… అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని టిడిపి జాతీయ…
అమరావతి: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనలను పెంచారు. ఈ నెల 7,8 తేదీల్లో సీఎం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది…
ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడుల పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి…