ap cm jagan

  • Home
  • ఈ ఎన్నికల తరువాత టిడిపి రూపురేఖలు ఉండవ్‌!

ap cm jagan

ఈ ఎన్నికల తరువాత టిడిపి రూపురేఖలు ఉండవ్‌!

Feb 18,2024 | 20:53

-అందుకే ఆ పార్టీని గెలిపించేందుకు పెత్తందారులంతా ఏకమవుతున్నారు -జాతీయ పార్టీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా టిడిపి పొత్తులు -99 శాతం హామీలను నెరవేర్చాం -వైసిపికి ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు…

ఇది సీఎం జగన్‌ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’

Feb 18,2024 | 15:07

అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మా మరోసారి ప్రపంచానికి తెలిసింది. సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్‌(ట్విట్టర్‌)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌…

అందుబాటులోకి 2వేల కోర్సులు

Feb 16,2024 | 21:32

-‘ఎడెక్స్‌’ ఒప్పందంతో విద్యార్థులకు కొత్త భవిష్యత్తు -సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రపంచంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో అందించే కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా…

వివాహ వేడుకలో సిఎం జగన్‌

Feb 15,2024 | 19:27

ప్రజా సంఘాలకు ముందస్తు నోటీసులు ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌/కార్పొరేషన్‌  :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం కర్నూలులో పర్యటించారు. కోడుమూరు రోడ్డులోని కింగ్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో…

చంద్రబాబు పాలన విషవృక్షం.. వైసీపీ పాలన కల్పవృక్షం : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

Feb 15,2024 | 17:47

అమరావతి : ఏపీని ఐదేండ్ల పాటు పరిపాలించిన టీడీపీ చంద్రబాబు పాలన విషవృక్షమైతే వైసీపీ పాలన కల్పవృక్షంలాంటిదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా…

14 మాణిక్యాలు -ఆడుదాం ఆంధ్రాలో గుర్తించామన్న సిఎం జగన్‌

Feb 14,2024 | 08:45

-వారికి అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటన -క్రీడాకారులను దత్తత తీసుకున్న సంస్థలు ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల పాటు…

సిఎం జగన్‌ కేసు విచారణ వాయిదా

Feb 14,2024 | 09:03

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిబిఐ,…

కాసేపట్లో విశాఖపట్నం బయల్దేరనున్న సీఎం వైఎస్‌ జగన్‌

Feb 13,2024 | 15:19

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు…

రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Feb 12,2024 | 14:41

ప్రజాశక్తి-అమరావతి : ఏపీ సీఎం జగన్‌ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో రేపు సాయంత్రం జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని, విజేతలకు బహుమతులు…