ఈ ఎన్నికల తరువాత టిడిపి రూపురేఖలు ఉండవ్!
-అందుకే ఆ పార్టీని గెలిపించేందుకు పెత్తందారులంతా ఏకమవుతున్నారు -జాతీయ పార్టీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా టిడిపి పొత్తులు -99 శాతం హామీలను నెరవేర్చాం -వైసిపికి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు…
-అందుకే ఆ పార్టీని గెలిపించేందుకు పెత్తందారులంతా ఏకమవుతున్నారు -జాతీయ పార్టీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా టిడిపి పొత్తులు -99 శాతం హామీలను నెరవేర్చాం -వైసిపికి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు…
అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిష్మా మరోసారి ప్రపంచానికి తెలిసింది. సోషల్ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్లో నిలిచింది. ఎక్స్(ట్విట్టర్)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్…
-‘ఎడెక్స్’ ఒప్పందంతో విద్యార్థులకు కొత్త భవిష్యత్తు -సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రపంచంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో అందించే కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా…
ప్రజా సంఘాలకు ముందస్తు నోటీసులు ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్/కార్పొరేషన్ :ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలులో పర్యటించారు. కోడుమూరు రోడ్డులోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో…
అమరావతి : ఏపీని ఐదేండ్ల పాటు పరిపాలించిన టీడీపీ చంద్రబాబు పాలన విషవృక్షమైతే వైసీపీ పాలన కల్పవృక్షంలాంటిదని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా…
-వారికి అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటన -క్రీడాకారులను దత్తత తీసుకున్న సంస్థలు ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల పాటు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిబిఐ,…
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు…
ప్రజాశక్తి-అమరావతి : ఏపీ సీఎం జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో రేపు సాయంత్రం జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని, విజేతలకు బహుమతులు…