ap cm jagan

  • Home
  • నేటి నుంచి జగన్‌ ‘మేమంతా సిద్ధం’

ap cm jagan

నేటి నుంచి జగన్‌ ‘మేమంతా సిద్ధం’

Mar 27,2024 | 08:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుండి ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ…

Holi – చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ : సిఎం జగన్‌

Mar 25,2024 | 11:27

అమరావతి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ అని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ ట్వీట్‌ చేశారు. సోమవారం హోలీ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు…

ప్రొద్దుటూరులో మొదటి సభ : సజ్జల రామకృష్ణారెడ్డి

Mar 19,2024 | 22:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 27న ప్రొద్దుటూరులో మొదటి సభ నిర్వహించనున్నట్లు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల…

27 నుండి ‘మేమంతా సిద్ధం’

Mar 19,2024 | 08:30

 రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర  ప్రకటించిన జగన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మేమంతా సిద్ధం’ పేరుతో 27వ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రను చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి,…

‘మే 13 మేము సిద్ధం’.. సీఎం జగన్‌ ట్వీట్‌

Mar 16,2024 | 17:57

గుంటూరు: ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ’13, 2024 సిద్ధం’.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో…

మద్దతివ్వండి- ప్రజలకు సిఎం జగన్‌ లేఖ

Mar 15,2024 | 21:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వైసిపి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటికంటే ఎక్కువ వాగ్దానాలిచ్చి అమలు చేశామని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తమను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి…

ఎపిపిఎస్‌సిని భ్రష్టు పట్టించిన జగన్‌

Mar 13,2024 | 23:57

 హైకోర్టు తీర్పు చెంపపెట్టు: టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిపిఎస్‌సిని జగన్‌ వైసిపిఎస్‌సిగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని టిడిపి ప్రధాన కార్యదర్శి…

vijayawada:అభివృద్ధిని చేతల్లో చూపాం

Mar 12,2024 | 22:10

-‘కృష్ణా’ రిటైనింగ్‌ వాల్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాశక్తి- విజయవాడ :రాష్ట్రంలో అభివృద్ధిని చేతల్లో చూపామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత 58 నెలల్లో ఎన్నో…

గీతాంజలి మృతి పట్ల సిఎం విచారం- కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేసియా

Mar 12,2024 | 21:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గీతాంజలి కుంటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని…