ap cm jagan

  • Home
  • 3 నెలల్లో జగన్‌ ఇంటికే : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

ap cm jagan

3 నెలల్లో జగన్‌ ఇంటికే : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

Dec 16,2023 | 10:14

ఫిబ్రవరిలో సైకిల్‌ స్పీడ్‌కు ఫ్యాన్‌ ముక్కలు పార్టీలో చేరిన 6 నియోజకవర్గాల వైసిపి నేతలు ఎమ్మెల్యేలు మేకపాటి, ఉండవల్లి కూడా.. ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మూడు నెలల్లో…

ముందుగానే ఎన్నికలు : సిఎం జగన్‌

Dec 16,2023 | 09:17

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గతంతో పోలిస్తే సాధారణ ఎన్నికలు కొంత ముందుగా జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నట్లు సమాచారం. కేబినెట్‌…

భూ హక్కుల చట్టాన్ని ఉపసంహరించాలి

Dec 16,2023 | 08:23

– ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అక్టోబరు 31 నుండి అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ భూ హక్కుల…

ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు పెంపు

Dec 16,2023 | 08:22

-18 వ తేది నుండి కొత్త కార్డుల జారీ ఒకటి నుండి రూ. 3వేలకు సామాజిక ఫించన్లు – విశాఖలో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ -డిపిఆర్‌…

కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Dec 15,2023 | 12:41

అమరావతి : సిఎం వైఎస్‌.జగన్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ సమావేశ మందిరంలో కేబినెట్‌ భేటీ అయ్యింది.…

కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం

Dec 15,2023 | 08:12

– మూలాల అన్వేషణకు సమగ్ర అధ్యయనం – ఫిబ్రవరిలో ఉద్దానంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ – పలాసలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో సిఎం…

జిఒ3పై ముఖ్యమంత్రి మౌనం వీడాలి

Dec 14,2023 | 11:01

2024 జాబ్‌ కేలండర్‌ ప్రకటించాలి అన్ని పోస్టులూ భర్తీ చేయాలి : సిపిఎం ప్రజాశక్తి -పాడేరు (అల్లూరి జిల్లా) : జిఒ3పై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మౌనం సరికాదని,…

శ్రీసిటి ఎమ్‌డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సిఎం

Dec 14,2023 | 10:36

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:తిరుపతిలోని తాజ్‌హోటల్‌ నందు జరిగిన శ్రీసిటి ఎమ్‌డి రవిసన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు బుధవారం సాయంత్రం సిఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధువు నిరీష, వరుడు…

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స : సీఎం జగన్‌

Dec 13,2023 | 18:22

అమరావతి: వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించనున్నామని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంప్‌…