Bengal

  • Home
  • కాంచనగంగ రైలు ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య

Bengal

కాంచనగంగ రైలు ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య

Jun 18,2024 | 23:15

సిలిగురి : పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో సోమవారం జరిగిన కాంచనగంగ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం…

బెంగాల్‌లోని రెండు బూత్‌ల్లో కొనసాగుతున్నరీపోలింగ్‌

Jun 3,2024 | 10:14

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో రెండు బూత్‌ల్లో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్‌ ఆదివారం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో … సోమవారం ఉదయం రీ పోలింగ్ కొనసాగుతోంది.…

రమాల్‌తో బెంగాల్‌ అతలాకుతలం

May 29,2024 | 08:57

రంగంలోకి రెడ్‌ వాలంటీర్లు ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు కోల్‌కతా : రేమాల్‌తో అతలాకుతలమైన పశ్చిమ బెంగాల్‌లో రెడ్‌ వాలంటీర్లు రంగంలోకి దిగారు. సహాయక, పునరావాస కార్యక్రమాల్లో చురుగ్గా…

నకిలీ ఓటును అడ్డుకున్న సీపీఐ(ఎం) ఏజెంట్లపై దాడి

May 14,2024 | 11:48

కోల్‌కతా : బెంగాల్‌లోని ఎనిమిది నియోజకవర్గాలకు జరిగిన నాలుగో దశ పోలింగ్‌ సందర్భంగా భారీ దాడి జరిగింది. సోమవారం తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ పలు చోట్ల విస్త్రుత…

బెంగాల్‌లో సిపిఎం విస్తృత ప్రచారం

Apr 29,2024 | 10:12

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ దక్షిణ కోల్‌కతా సిపిఎం అభ్యర్థి సైరా షా హలీమ్‌కు మద్దతుగా భారీ…

బెంగాల్‌లో పలు నియోజకవర్గాల్లో ముక్కోణ పోటీ

Apr 26,2024 | 23:45

బెంగాల్‌లోని పలు నియోజకవర్గాల్లో బలమైన ముక్కోణపు పోటీ నెలకొంది. ముర్షిదాబాద్‌లో జరిగిన ప్రచారంలో వామపక్ష కూటమి అభ్యర్థి ముహమ్మద్‌ సలీం స్పష్టమైన ఆధిక్యత సాధించడమే కాకుండా.. బహరంపూర్‌,…

బెంగాల్‌లో సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం

Apr 10,2024 | 00:07

అండాల్‌ : తొలి విడత ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లోని స్థానాల్లో సిపిఎం అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిపిఎం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జహనారాఖాన్‌ అండాల్‌…

బెంగాల్‌లో మరో రెండు స్థానాలకు సిపిఎం అభ్యుర్థుల ప్రకటన

Apr 4,2024 | 12:25

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్‌ తరపున పోటీ చేయనున్న మరో రెండు స్థానాలకు సిపిఎం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లోని…

సందేశ్‌ఖలి కేసుపై బెంగాల్‌ పిటిషన్‌ కొట్టివేత

Mar 11,2024 | 23:59

న్యూఢిల్లీ : సందేశ్‌ఖలి దురాగతాల కేసును సిబిఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. సందేశ్‌ఖలి కేసు విచారణను, నిందితుడు…