Chandrababu Naidu

  • Home
  • నకిలీ ఓట్ల చేరికపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

Chandrababu Naidu

నకిలీ ఓట్ల చేరికపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

Jan 25,2024 | 14:42

అమరావతి: ప్రజల ఓట్లు తీసేయడం లేదా మార్చేసే దొంగలు రాష్ట్రంలోకి చొరబడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నకిలీ ఓట్ల చేరికలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాతీయ…

చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయండి-సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌

Jan 24,2024 | 22:29

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఐఆర్‌ఆర్‌ కేసులో ఈనెల…

అదే వ్యధ… అదే దారుణం!.. చిట్టంపాడు మరణాలపై చంద్రబాబు

Jan 23,2024 | 12:19

ప్రజాశక్తి-అమరావతి : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో వరుస మరణాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనను విడుదల…

పోరాటం అనేది లేకపోతే సగం జీవితాన్ని కోల్పోయినట్లే : చంద్రబాబు

Jan 23,2024 | 11:16

టిడిపి ఆద్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి ప్రజాశక్తి-అమరావతి : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా టిడిపి అధినేత, నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ…

నేడు ఏసీబీ కోర్టులో స్కిల్‌ కేసు విచారణ

Jan 23,2024 | 10:27

ప్రజాశక్తి-అమరావతి : చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అప్రూవల్‌గా మారిన నిందితుడు ఏసీఐ ఎండి శిరీష్‌ చంద్రకాంత్‌ షాను విచారించే…

అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలకు దిగడం దారుణం : చంద్రబాబు

Jan 22,2024 | 14:36

ప్రజాశక్తి-అమరావతి : అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో, విజయవాడ…

చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరికలు

Jan 18,2024 | 15:32

ప్రజాశక్తి-అమరావతి :టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు టీడీపీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రైల్వేకోడూరు వైసీపీ…

తన కొడుకును సిఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన : ఎంపీ కేశినేని

Jan 18,2024 | 12:10

ప్రజాశక్తి-విజయవాడ : తన కొడుకును సిఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచనని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. కేశినేని భవన్‌ లో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో…

విజయనగరం ఘటన కలచివేసింది : చంద్రబాబు

Jan 18,2024 | 10:48

ప్రజాశక్తి-అమరావతి బూరో : విజయనగరం జిల్లా, చిట్టంపాడుకు చెందిన గంగుల కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు…