Chandrababu Naidu

  • Home
  • మోడీ తీరుపై చంద్రబాబు నాడు, నేడు

Chandrababu Naidu

మోడీ తీరుపై చంద్రబాబు నాడు, నేడు

Mar 18,2024 | 23:19

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్రంలో బిజెపితో పొత్తుపెట్టుకున్న తరువాత టిడిపి అధినేత చంద్రబాబు వైఖరిలో పూర్తి మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఉగ్రవాది, భార్యను చూసుకోలేనివాడని…

జగన్‌వి కుల, మత రాజకీయాలు :  టిడిపి అధినేత చంద్రబాబు

Mar 18,2024 | 23:29

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కోడికత్తి డ్రామా నుంచి బాబాయి హత్య వరకూ అన్ని అస్త్రాలూ ఉపయోగించిన జగన్‌ ఇప్పుడు కుల, మత రాజకీయాలు చేస్తున్నారని టిడిపి అధినేత…

‘మా అజెండా ప్రజా సంక్షేమం’ : చంద్రబాబు

Mar 17,2024 | 18:05

చిలకలూరిపేట: ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో బప్పూడిలో ఏర్పాటు చేసిన…

స్వాతంత్య్రం వచ్చినట్టుంది ! : చంద్రబాబు

Mar 17,2024 | 08:12

వైసిపికి కౌంట్‌డౌన్‌ మొదలైంది కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాలే టిడిపి లీగల్‌ సెల్‌ సదస్సులో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల…

స్వాతంత్రం వచ్చినట్టుంది!

Mar 16,2024 | 22:35

వైసిపికి కౌంట్‌డౌన్‌ మొదలైంది కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాలే టిడిపి లీగల్‌ సెల్‌ సదస్సులో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల…

ఒక్క ఛాన్స్‌ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్‌ :చంద్రబాబు ట్వీట్‌

Mar 16,2024 | 17:41

అమరావతి: ఎన్నికల షెడ్యూల్‌ విడుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు. జగన్‌ కు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది.. పోలింగే మిగిలిందని తెలిపారు. ఇక రాష్ట్రానికి…

సిఎఎకు బాబు వత్తాసు

Mar 16,2024 | 12:10

-దేశం కోసం ఆమోదించాలని వ్యాఖ్యా ముస్లిం దేశాల్లో మనం ఉండగలమా అని ప్రశ్న ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల వేళ నరేంద్రమోడీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ…

గ్రూప్‌-1 అక్రమాల్లో జగనే ప్రధాన ముద్దాయి- టిడిపి అధినేత చంద్రబాబు

Mar 15,2024 | 22:31

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించిన గ్రూప్‌-1 పోస్టుల అక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే ప్రధాన ముద్దాయి అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు…

టిడిపిలో చేరిన కర్నూలు ఎంపి సంజీవ్‌

Mar 14,2024 | 22:36

కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కర్నూలు ఎంపి సంజీవ్‌కుమార్‌ టిడిపిలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు.…