Chandrababu Naidu

  • Home
  • విజయనగరం ఘటన కలచివేసింది : చంద్రబాబు

Chandrababu Naidu

విజయనగరం ఘటన కలచివేసింది : చంద్రబాబు

Jan 18,2024 | 10:48

ప్రజాశక్తి-అమరావతి బూరో : విజయనగరం జిల్లా, చిట్టంపాడుకు చెందిన గంగుల కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు…

సుప్రీం తీర్పు బాబుకు చెంపపెట్టు

Jan 18,2024 | 10:46

ప్రభుత్వ ఎజి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రజాశక్తి-నెల్లూరు : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి నాయకులు నారా చంద్రబాబునాయుడికి…

5 కి.మీ. డోలీపై మోసుకొని వెళ్లడం దురదృష్టకరం: చంద్రబాబు

Jan 17,2024 | 15:30

అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. గంగులు కుటుంబానికి జరిగిన…

నేడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సుప్రీం తీర్పు

Jan 16,2024 | 09:15

ఢిల్లీ : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం అక్టోబర్…

ఇలాంటి ఓట్ల అక్రమాలు ఎప్పుడూ చూడలేదు : చంద్రబాబు

Jan 15,2024 | 17:26

పులివర్తి నానికి చంద్రబాబు పరామర్శ ప్రజాశక్తి-తిరుపతి : తన జీవితంలో ఎప్పుడూ చూడనంతగా.. ఈసారి ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దొంగ ఓట్ల…

విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు

Jan 13,2024 | 15:49

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సీఐడీ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఇసుక, మద్యం కేసుల్లో ఆయన పూచీకత్తు సమర్పించారు. ఈ కేసుల్లో…

చంద్రబాబును కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన షర్మిల

Jan 13,2024 | 12:04

హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబును కాంగ్రెస్‌ నాయకురాలు వైఎస్‌ షర్మిల శనివారం కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల… తన కుమారుడి వివాహానికి…

భూ హక్కు చట్టం రద్దు చేస్తాం

Jan 11,2024 | 08:06

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి/కాకినాడ ప్రతినిధి : టిడిపి అధికారంలోకి వస్తే భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు…

సీమ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం- ‘రా కదలి రా’ సభలో చంద్రబాబు

Jan 10,2024 | 08:33

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి:వైసిపి పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయని, వైసిపి ప్రభుత్వ పతనం ఖాయమని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. నంద్యాల…